हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Indian Army: పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ కీలక ప్రకటన

Ramya
Indian Army: పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ కీలక ప్రకటన

కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ క్లారిటీ

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న వార్తలపై భారత ఆర్మీ తాజాగా కీలక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న “ఈరోజుతో సీజ్‌ఫైర్ ముగుస్తుంది” అనే వాదనను భారత ఆర్మీ ఖండించింది. ఈ విషయంలో స్పష్టతనిచ్చిన ఆర్మీ ప్రతినిధులు, మే 12న భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చలలో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం అమలులో ఉన్నాయని స్పష్టం చేశారు.

డీజీఎంఓల మధ్య ఇవాళ్టికి ఎలాంటి చర్చల ప్లాన్ లేదు అన్నది ఆర్మీ చెప్పిన ప్రధాన విషయం. కాల్పుల విరమణ ఒప్పందానికి ఎటువంటి ముగింపు తేదీ లేదని, అది కొనసాగుతుందన్న ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నామని భారత సైన్యం పేర్కొంది. ఇప్పటివరకు అఫీషియల్‌గా రెండూ దేశాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించిన ఎలాంటి విరమణ గడువు నిర్ణయించబడలేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటన నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న ఉత్కంఠకు కొంత మేర తగ్గుదల కనిపించనుంది.

Indian Army: పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ కీలక ప్రకటన
Indian Army

ఉగ్రదాడులకు భారత్ కౌంటర్.. ఆపరేషన్ సిందూర్ ఔదర్యం

ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కి గట్టి సందేశాన్ని ఇచ్చింది. ఈ ఆపరేషన్‌లో భారత ఆర్మీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉగ్రవాదుల స్థావరాలపై సమర్థవంతంగా దాడులు చేసింది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు సమాధానంగా సాగిన ఈ ప్రతీకార చర్య పక్కా ప్రణాళికతో జరిగిన దాడిగా విశ్లేషకులు పేర్కొన్నారు.

భారత దాడులకు ప్రత్యుత్తరం ఇవ్వాలని పాకిస్థాన్ ప్రయత్నించినప్పటికీ, భారత బలగాల భీకర ఎదురు దాడికి తట్టుకోలేక తలదించుకుంది. దీనితో ఉత్తర సరిహద్దుల్లో పాకిస్థాన్ చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ స్వచ్ఛందంగా కాల్పుల విరమణకు పిలుపునిచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మే 12న జరిగిన డీజీఎంఓల చర్చల్లో తాత్కాలికంగా కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.

సరిహద్దుల్లో శాంతికి అర్థం చేసుకున్న అవగాహన

భారత సైన్యం తాజా ప్రకటన ప్రకారం, పాకిస్థాన్‌తో శాంతి చర్చలు కొనసాగించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. అయితే, శాంతి కోసం సీరియస్ కమిట్‌మెంట్ ఉండాలని భారత్ స్పష్టంగా సూచిస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఓవైపు సరిహద్దుల్లో శాంతిని స్థిరపరిచే ప్రయత్నం కాగా, మరోవైపు ఉగ్రవాద దాడులు కొనసాగితే మాత్రం భారత్ కఠినంగా స్పందిస్తుందని పునరుద్ఘాటిస్తోంది.

ఇరుదేశాల డీజీఎంఓల స్థాయిలో ఈ మే 12న జరిగిన చర్చల్లో అవగాహనకు వచ్చిన కాల్పుల విరమణ అమలులో కొనసాగుతుందని భారత ఆర్మీ వెల్లడించడం ఒక రకంగా పాజిటివ్ సంకేతమే. భవిష్యత్తులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగితే మాత్రం, భారత్ తగిన నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఈ ప్రకటనలో అంతర్లీనంగా స్పష్టమవుతోంది.

read also: IRCTC: ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీలు..మే 22 నుంచే ప్రారంభం

Read also: Mohan Bhagwat : శక్తి ఉన్నవారి శాంతి మాటలనే ప్రపంచం ఆలకిస్తుందన్న భగవత్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుణేలో కొత్త పెళ్లికే బ్రేక్.. 24 గంటల్లోనే విడాకుల దరఖాస్తు

పుణేలో కొత్త పెళ్లికే బ్రేక్.. 24 గంటల్లోనే విడాకుల దరఖాస్తు

వింత దొంగతనం.. శ్మశానంలో అస్థికల చోరీ

వింత దొంగతనం.. శ్మశానంలో అస్థికల చోరీ

AVNLలో భారీ జీతంతో కన్సల్టెంట్ ఉద్యోగాలు

AVNLలో భారీ జీతంతో కన్సల్టెంట్ ఉద్యోగాలు

బంగారం రికార్డు ర్యాలీ, ఢిల్లీలో 24 క్యారెట్ ధర ₹1.40 లక్షలు దాటింది

బంగారం రికార్డు ర్యాలీ, ఢిల్లీలో 24 క్యారెట్ ధర ₹1.40 లక్షలు దాటింది

శ్రీహరికోటలో PSLV-C62 ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు

శ్రీహరికోటలో PSLV-C62 ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు

ఆస్తుల వెల్లడిపై IAS అధికారులకు కేంద్రం కఠిన హెచ్చరిక

ఆస్తుల వెల్లడిపై IAS అధికారులకు కేంద్రం కఠిన హెచ్చరిక

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

పెరగనున్న హోండా కార్ల ధరలు

పెరగనున్న హోండా కార్ల ధరలు

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

📢 For Advertisement Booking: 98481 12870