हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Telugu News: EPS Pensions: పెన్షనర్లకు భారీ బెనిఫిట్: 800% పెరిగే EPS పెన్షన్

Tejaswini Y
Telugu News: EPS Pensions: పెన్షనర్లకు భారీ బెనిఫిట్: 800% పెరిగే EPS పెన్షన్

దేశవ్యాప్తంగా సుమారు 65 లక్షల EPS పెన్షనర్లు(EPS Pensions) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే రానుందనే సమాచారమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు ముందే పెన్షన్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా EPS–1995 పథకం కింద లభించే కనీస పెన్షన్‌ను భారీగా పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం EPS కింద నెలకు కనీసంగా రూ.1,000 పెన్షన్ అందుతోంది. అయితే పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ మొత్తం చాలా తక్కువగా ఉందని వివిధ ట్రేడ్ యూనియన్లు కేంద్రానికి స్పష్టంగా తెలియజేశాయి. ఇటీవల జరిగిన ప్రీ-బడ్జెట్(Pre-budget) చర్చల్లో కూడా పెన్షన్‌ను రూ.9,000 వరకు పెంచాలని బలంగా డిమాండ్‌ చేశారు. దాంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలనలో పెట్టినట్లు సమాచారం.

Read Also: Vande Bharat : డిసెంబర్ 10 నుంచి వందే భారత్.. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు

EPS Pensions
Huge benefit for pensioners EPS pension to increase by 800%

ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెన్షన్

ఈ పెంపు అమల్లోకి వస్తే పెన్షన్(EPS Pensions) మొత్తం 800% పెరిగినట్లవుతుంది. పెన్షన్‌ను రూ.9,000కు పెంచడమే కాకుండా, దీనిని డియర్‌నెస్ అలవెన్స్‌ (Dearness Allowance)‌కు అనుసంధానం చేయాలన్న సూచన కూడా యూనియన్ల నుంచి వెళ్లింది. అంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెన్షన్ కూడా స్వయంచాలకంగా పెరిగే అవకాశం ఉంటుంది.

ఈ పెంపు అమలైతే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది వృద్ధ పెన్షనర్లకు పెద్ద ఎత్తున ఆర్థిక లాభం చేకూరుతుంది. వైద్య ఖర్చులు, జీవితావసర పరమైన రోజువారీ ఖర్చులకు గణనీయమైన ఆర్థిక భరోసా లభిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం రావాల్సి ఉన్నప్పటికీ, కేంద్రం దీనిపై సానుకూలంగా ఉందన్న సమాచారం వస్తోంది. రాబోయే బడ్జెట్ లేదా అంతకంటే ముందే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

📢 For Advertisement Booking: 98481 12870