📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Tatkal Tickets: టికెట్ల బుకింగ్‌కు ఈ-ఆధార్ ఉండాల్సిందే: అశ్వినీ వైష్ణ‌వ్

Author Icon By Vanipushpa
Updated: June 5, 2025 • 1:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాత్కాల్ టికెట్ల(Tatkal Tickets) జారీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను అడ్డుకునేందుకు భార‌తీయ రైల్వే కొత్త(Indian Railways_ నిర్ణ‌యం తీసుకున్న‌ది. తాత్కాల్ టికెట్లు(Tatkal Tickets) పొందేందుకు ఈ-ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్(Ashwini Vaishnaw) తెలిపారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఈ-ఆధార్ ఆధారంగా తాత్కాల్ టికెట్లు పొందే ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో నిజ‌మైన యూజ‌ర్ల‌కు క‌న్ఫ‌ర్మ్ టికెట్లు ద‌క్కాల‌న్న ఉద్దేశంతో ఈ-ఆధార్‌ను తాత్కాల్ టికెట్ల‌కు త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

Tatkal Tickets: టికెట్ల బుకింగ్‌కు ఈ-ఆధార్ ఉండాల్సిందే: అశ్వినీ వైష్ణ‌వ్

ఐడీల‌ను డీయాక్టివేట్ చేశాం: రైల్వే శాఖ

ఐఆర్సీటీసీ పోర్ట‌ల్ ద్వారా జ‌రుగుతున్న టికెట్ల బుకింగ్ అక్ర‌మాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా సుమారు 2.5 కోట్ల బోగ‌స్ ఐడీల‌ను బ్లాక్ చేసిన‌ట్లు రైల్వే శాఖ చెప్పింది. ఏఐ ఆధారిత వ్య‌వ‌స్థ ద్వారా ఆ ఐడీల‌ను డీయాక్టివేట్ చేసిన‌ట్లు రైల్వే శాఖ పేర్కొన్న‌ది. మే 22వ తేదీన ఒక నిమిషంలో అత్య‌ధిక సంఖ్య‌లో టికెట్లు బుక్ అయ్యాయ‌ని, ఆ రోజున కేవ‌లం 60 సెక‌న్ల‌లో 31,814 టికెట్లు బుక్ అయిన‌ట్లు రైల్వే శాఖ చెప్పింది. ఆప‌రేష‌న‌ల్ సామ‌ర్థ్యంలో ఇదో కొత్త మైలురాయిని రైల్వే శాఖ తెలిపింది.
జాప్యం లేకుండా టికెట్‌ను పొంద‌వ‌చ్చు
తాత్కాల్ బుకింగ్ స‌మ‌యంలో.. మొద‌టి 5 నిమిషాల్లో ట్రాఫిక్ తారాస్థాయిలో ఉంటుంద‌ని, అయితే కొత్త బాట్ సిస్ట‌మ్ ద్వారా ఆ ట్రాఫిక్‌ను రెగ్యులేట్ చేసిన‌ట్లు రైల్వే శాఖ పేర్కొన్న‌ది. టికెట్ బుకింగ్ సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు కొత్త యూజ‌ర్ ప్రోటోకాల్స్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసిన‌ట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆధార్ వెరిఫికేష‌న్ లేని యూజ‌ర్లు.. రిజిస్ట్రేష‌న్ త‌ర్వాత మూడు రోజుల‌కు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ-ఆధార్ వెరిఫై యూజ‌ర్ ఎటువంటి జాప్యం లేకుండా టికెట్‌ను పొంద‌వ‌చ్చు అని రైల్వే శాఖ చెప్పింది.

Read Also:Himanta Biswa Sarma : చైనా బ్రహ్మపుత్ర నదిని అడ్డుకున్న భరత్ కు నష్టం లేదు

#telugu News Ap News in Telugu Ashwini Vaishnav Breaking News in Telugu E-Aadhaar Google News in Telugu is a must for booking ticket Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.