हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తున్న డీఎంకే :కేంద్రమంత్రి

Sharanya
విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తున్న డీఎంకే :కేంద్రమంత్రి

తమిళనాడు విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే ప్రభుత్వం నాశనం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఘాటుగా స్పందించారు.

The Union Minister for Petroleum & Natural Gas and Steel, Shri Dharmendra Pradhan holding a press conference on Cabinet Decisions, in New Delhi on December 30, 2020

ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు:

కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రసంగిస్తూ, తమిళనాడు విద్యా విధానం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకిస్తోంది. NEP 2020 అనుసరించకపోవడం ద్వారా విద్యార్థులను దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవకాశాల నుంచి వేరుచేస్తోంది. త్రీ లాంగ్వేజ్ పాలసీని వ్యతిరేకించడం రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుంది. ఈ వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. డీఎంకే ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ సభను అడ్డుకున్నారు.

NEP 2020 వివాదం:

NEP 2020 అమలుపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకత కారణాలు- హిందీ భాషను ప్రోత్సహించే విధానం – తమిళనాడు రాష్ట్రంలో హిందీ థేరియాదు (హిందీ తెలియదు) అనే నినాదం విస్తృతంగా వినిపిస్తోంది. త్రీ లాంగ్వేజ్ పాలసీకి వ్యతిరేకత – తమిళనాడు విద్యా విధానంలో తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఎంకే అభిప్రాయపడుతోంది. కేంద్రం మోసపూరిత ధోరణి – NEP అమలు విషయంలో మొదట ఒప్పందం చేసుకున్నట్లు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం, ఆ తరువాత తన వైఖరిని మార్చుకుందని ప్రధాన్ ఆరోపించారు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తు కేంద్రానికి ప్రాధాన్యం. NEP 2020 అమలుపై ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలకు నిధులు మంజూరవుతున్నాయి. తమిళనాడు విద్యా విధానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోంది. ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. డీఎంకే వర్సెస్ కేంద్రం వాదన కొనసాగుతుండగా, రాష్ట్ర విద్యా విధానంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలనుకుంటోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎంకే ఎంపీలు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా పరిస్థితిని చక్కదిద్దేందుకు తీవ్రంగా శ్రమించినా, నిరసనలు కొనసాగాయి. విద్యా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ స్కీమ్ కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇందులో కేంద్రం వాటా 18,000 కోట్లు. 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 12,000 స్కూళ్లకు ఈ నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. కానీ, ఎన్ఈపీ అమలుకు అంగీకరించని తమిళనాడు, ఈ పథకానికి కూడా తన మద్దతు ఉపసంహరించుకుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

MGR, జయలలితలే నాకు రాజకీయ స్ఫూర్తి

MGR, జయలలితలే నాకు రాజకీయ స్ఫూర్తి

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

📢 For Advertisement Booking: 98481 12870