हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Delhi: ఢిల్లీలో యువతి ఆత్మహత్య..కారణాలు ఏంటి?

Sharanya
Delhi: ఢిల్లీలో యువతి ఆత్మహత్య..కారణాలు ఏంటి?

ఓ కుటుంబ వేడుకలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. కానీ ప్రేమలో మొదలైన అనుమానం చివరకు ఓ యువతి ప్రాణం తీసేలా చేసింది. అందంగా కనిపించకూడదనే ఉద్దేశంతో తన జుట్టును కూడా త్యాగం చేసింది. అయినా భర్త తనతో మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని ముగించుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

న్యూఢిల్లీకి చెందిన ప్రీతి కూశ్వాహ (18) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రెండు సంవత్సరాల క్రితం తన సొంత ఊరిలో జరిగిన కుటుంబ శుభకార్యానికి హాజరైంది. ఆ వేడుకలో తన దూరపు బంధువైన రింకూ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా గాఢమైన ప్రేమలోకి మారింది. ఇద్దరూ తమ సంబంధాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ప్రేమను కొనసాగించారు. అంతేకాకుండా, కుటుంబ పెద్దల అంగీకారం లేకపోయినా రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఇంట్లోనే అలాగే ఉండిపోతూ గడిపారు. రింకూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ ప్రీతిని రహస్యంగా కలుస్తూ వచ్చేవాడు.

అనుమానం మొదలైన తరుణం

రహస్యంగా కలుసుకుంటూ, కాల్స్, ఫోన్ ఛాట్స్ ద్వారా రోజూ మాట్లాడుకునే ప్రీతిని రింకూ తక్కువ మాటలు మాట్లాడటం ప్రారంభించాడు. కొన్ని రోజులకు అనుమానించడం మొదలు పెట్టాడు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇతరులు ఎవరైనా నిన్ను ప్రేమిస్తే నేను ఏం చేయాలి? అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ప్రీతి ఎంతగా విశ్వసించబోయినా రింకూ ఆమెను తీవ్రంగా అనుమానించసాగాడు. రోజూ ఫోన్ కాల్స్, చాట్స్ తన ముందే చేయాలని, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడొద్దని పట్టుబట్టడం ప్రారంభించాడు. ప్రీతి తన భర్త అనుమానాన్ని తొలగించడానికి తీవ్ర ప్రయత్నం చేసింది. అతనికి సంతృప్తిని ఇచ్చేందుకు ఏదైనా చేయాలనుకుంది. తన అందం కారణంగా రింకూ ఈ అనుమానాలు పెంచుకుంటున్నాడని భావించి, అందంగా కనిపించకూడదనే గుండు చేయించుకోవాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు ఎంతగా వారించినా వినకుండా సెలూన్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రీతి సోదరుడు ఆమెను నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రీతి వినలేదు. చివరకు తన సోదరుడే ఆమెకు గుండు చేశాడు. ఈ sacrific‌e చేసిన రింకూ మారుతాడని ప్రీతి ఆశించింది. కానీ రింకూ మారలేదు.

తీవ్ర మనస్తాపం.. ఊహించని ముగింపు

ప్రీతి ఈ పరిస్థితిని తట్టుకోలేక పోయింది. ఒకపక్క తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్న బాధ, మరోపక్క భర్త తనను పట్టించుకోవడం మానేసిన ఆవేదన తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. ప్రీతి మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తాము ఎంతగా చెప్పినా వినకుండా, ప్రేమ పేరుతో చేసిన నిర్ణయం చివరకు ప్రాణాన్ని తీసుకుపోయిందని బాధపడ్డారు. ప్రీతి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

పెరగనున్న హోండా కార్ల ధరలు

పెరగనున్న హోండా కార్ల ధరలు

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

📢 For Advertisement Booking: 98481 12870