हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi HighCourt : వివాహేతర సంబంధం నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్టు

Anusha
Delhi HighCourt : వివాహేతర సంబంధం నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్టు

పైళ్ల భర్త ఉండగా ఆ భార్య మరో వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తకు తెలియకుండా అతడితో కలిసి చాలా రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. హోటళ్లు, ఇతర ప్రాంతాలకు వెళ్తూ అతడితో ఎంజాయ్ చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త భార్య ప్రియుడిపై కేసు పెట్టాడు. దీనిపై తాజాగా ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ముఖ్యంగా భార్య ప్రియుడికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ వివాహేతర సంబంధం నేరం కిందకు రాదని వివరించింది.పూర్తి వివరాలు,

విచారణ

ఢిల్లీకి చెందిన ఓ మహిళ తనకు పెళ్లై భర్త ఉండగానే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. చాలా కాలం నుంచి భర్తకు తెలియకుండా అతడితో వివాహేతర సంబంధం సాగిస్తోంది. అయితే ఇటీవలే వారిద్దరూ ఓ హోటల్‌కు వెళ్లి ఎంజాయ్ చేయగా భర్తకు ఆ విషయం తెలిసింది. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ముఖ్యంగా భార్య హద్దులు మీరి ప్రవర్తిస్తోందని, ప్రియుడితో కలిసి శారీరక సంబంధం కొనసాగిస్తోందని ఇది నేరమంటూ ఆరోపించాడు. ఇలా ఈ కేసుపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ కోర్టు ప్రియుడిని దోషిగా చేయడం సరికాదని తీర్పునిచ్చింది. దీంతో భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు.

 Delhi HighCourt : వివాహేతర సంబంధం నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్టు

ఆస్తిగా చూడడం

ఈక్రమంలోనే విచారణ జరిపిన ఆ న్యాయస్థానం పెళ్లై భర్త ఉన్న మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడం తప్పంటూ ఆమె ప్రియుడికి నోటీసులు జారీ చేసింది. దీంతో భర్త హ్యాపీగా ఫీల్ అవ్వగా ప్రియుడు మాత్రం తనకు అన్యాయం జరుగుతోందంటూ సెషన్స్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశాడు. ఈక్రమంలోనే విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు భార్యను భర్త తన ఆస్తిగా చూడడం వల్ల వినాశకరమైన పరిణామాలు ఉంటాయని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ పేర్కొన్నారు. మహాభారతంలోని ద్రౌపది ఎపిసోడ్ ద్వారా మనకు ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497వ సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగ బద్ధం కాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ గుర్తు చేశారు. ఈ సందర్భంగానే వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశం అని దాన్ని నేరంగా చూపకూడదని సుప్రీం కోర్టు తెలిపింది. మహిళ భర్త చేసిన ఫిర్యాదు కేసును రద్దు చేశారు. దీంతో సదరు మహిళ భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానుండగానే ప్రియుడితో వివాహేతర సంబంధం సాగిస్తున్న భార్య, ఆమె ప్రియుడిపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడం దారుణం అన్నారు.

Read Also: Bengal : పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో నిరసన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870