हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Delhi: ఢిల్లీలో హై అలెర్ట్, విమానాశ్రయాల మూసివేత

Sharanya
Delhi: ఢిల్లీలో హై అలెర్ట్, విమానాశ్రయాల మూసివేత

భారతదేశం పై పాకిస్తాన్ చేపట్టిన ఆక్రమణాత్మక చర్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తత పాటిస్తున్నారు. ఇటీవల భారత్ నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై జరిపిన హద్దు దాటి దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశ్యంతో పాక్ అనేక మార్గాల్లో ప్రతిదాడులకు దిగింది.

Delhi
Delhi

ఢిల్లీకి హై అలెర్ట్: విమానాలు, రైళ్ల రద్దు

ఢిల్లీలోని ప్రధాన విమానాశ్రయానికి వచ్చే 90 పైగా విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లే రైళ్లు నిలిపివేయబడ్డాయి. రాజధాని ప్రాంతమంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. ఇండియా గేట్, పార్లమెంట్, విమానాశ్రయం, భవన నిర్మాణ మంత్రిత్వ శాఖ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా దళాలు భారీగా మోహరించబడ్డారు. రహదారుల పైన ప్రత్యేక తనిఖీలు, నిఘా కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగుతోంది.

27 విమానాశ్రయాల మూసివేత, సైనిక నియంత్రణ

27 విమానాశ్రయాల మూసివేత భారత్ పై పాకిస్తాన్ దాడుల దృష్ట్యా కిషన్గఢ్, భుంతార్, లూథియానా విమానాశ్రయా లను మూసివేశారు. దీని కంటే ముందు – రాజస్థాన్, పంజాబ్, జమ్మూ, కాశ్మీర్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ తో సహా అనేక విమానాశ్రయాలను కూడా మూసివేశారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో 27 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేశారు. మొత్తం ఇప్పటివరకు 46 దేశీయ విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఛండీగడ్లో దాడులు జరిగే అవకాశం సైరన్ అలెర్ట్ ఇదిలా ఉంటే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉందని వైమానిక దళం సైరన్ మోగించి హెచ్చరిక జారీ చేసింది. చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది . పంచకుల, మొహాలి, పటియాల, అంబాలాలో కూడా ఇదే విధమైన హెచ్చరికలను జారీ చేశారు.

జమ్మూ కాశ్మీర్‌లో పేలుళ్లు, అప్రమత్తత

ఈ ఉదయం జమ్మూ ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించినట్టు సమాచారం. తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో ఈ పేలుళ్లు సంభవించగా, వెంటనే సైరన్‌లు మోగించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భద్రతా దళాలు వెంటనే స్పందించి కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదుల చొరబాటు లేదా పాక్ విమానాల చలనం కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read also: Narendra Modi: గుజరాత్ ముఖ్యమంత్రికి మోదీ ఫోన్ భద్రత చర్యలపై ఆరా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

📢 For Advertisement Booking: 98481 12870