हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Revanth Reddy : రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

Divya Vani M
Revanth Reddy : రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Chandrababu Naidu, Telangana CM Revanth Reddy) రేపు (జులై 16) ఢిల్లీ (Tomorrow (July 16) Delhi) లో సమావేశం కానున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీ మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రమశక్తి భవన్‌లో ప్రారంభం కానుంది.ఈ సమావేశంలో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరుగనుంది. జలశక్తి శాఖ, రెండు రాష్ట్రాల సీఎంలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను అన్ని పాయింట్లు సమర్పించాలని ఇప్పటికే ఆదేశించింది. అలాగే ఇతర ప్రాజెక్టుల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఈ సమావేశం ఏపీ పునర్విభజన చట్టం కింద అపెక్స్ కౌన్సిల్‌ భేటీగా పరిగణించబడుతుందా? అనే విషయంపై స్పష్టత లేదు. చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్‌లో జలశక్తి మంత్రి చైర్మన్‌గా, సీఎంలు సభ్యులుగా పాల్గొనాలి. కానీ ఇది సాధారణ సమావేశంగా అనిపిస్తోంది.

Revanth Reddy : రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ
Revanth Reddy : రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

గోదావరి నీటి వినియోగం అవసరం: చంద్రబాబు

ప్రతి సంవత్సరం గోదావరిలో 2,000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని వినియోగించుకోవాలంటే ప్రాజెక్టుల నిర్మాణం తప్పదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ ఈ జలాలను వినియోగించినా తమకు అభ్యంతరం లేదని, చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచర్ల ప్రాజెక్టుపై గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి తమ అభిప్రాయాలను తెలియజేశారు. పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని, కేంద్ర జలసంఘం నో చెప్పాలని లేఖలు కూడా అందించారు.

విజయవాడకు కేఆర్‌ఎంబీ తరలింపు చర్చలోకి

ఈ సమావేశంలో మరో కీలక అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదే కృష్ణా నదీ యాజమాన్య బోర్డును హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించే అంశం. ఈ అంశంపై కూడా స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు.ఈ సమావేశం రెండు రాష్ట్రాల నీటి వివాదాల్లో నిర్ణయాత్మక మలుపుగా మారొచ్చు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్న ఆసక్తి తెలుగురాష్ట్రాల్లో నెలకొంది.

Read Also : Sand : కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి – ఏపీ సర్కార్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870