हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

High Court: లాయర్ రోబ్ ధరించలేదని,న్యాయవాదికి శిక్ష విధించిన అలహాబాద్ హైకోర్టు

Anusha
High Court: లాయర్ రోబ్ ధరించలేదని,న్యాయవాదికి శిక్ష విధించిన అలహాబాద్ హైకోర్టు

అలహాబాద్ హైకోర్టులో షర్టు బటన్ పెట్టుకోకుండా, మెడచుట్టూ ధరించే లాయర్ రోబ్ లేకుండానే ఓ కేసు వాదించేందుకు వెళ్లిన న్యాయవాదికి అలహాబాద్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడంటూ ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 2 వేల రూపాయల జరిమానా కూడా వేసింది. ఒకవేళ జరిమానా కట్టలేకపోతే మరో నెల రోజులు ఎక్కువగా జైల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

అశోక్ పాండే

ఆగస్టు 18, 2021లో అలహాబాద్ హైకోర్టు స్థానిక న్యాయవాది అశోక్ పాండే షర్టు బటన్ లేకుండా లాయర్లు మెడ చుట్టూ ధరించే రోబ్ లేకుండానే కేసు వాదించేందుకు వెళ్లాడు. విషయం గుర్తించిన న్యాయమూర్తులు అతడిని బయటకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన లాయర్ అశోక్ పాండే న్యాయమూర్తులను గుండాలని సంబోధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు మొదలు అయ్యాయి. అనేక అవకాశాలు ఉన్నా ఆశోక్ పాండే మాత్రం ఈ ఆరోపణలపై స్పందించలేదు.

 High Court: లాయర్ రోబ్ ధరించలేదని,న్యాయవాదికి శిక్ష విధించిన అలహాబాద్ హైకోర్టు

నేడు విచారణ

అలహాబాద్ హైకోర్టు ఈ కేసుపై నేడు విచారణ జరిపింది. ముఖ్యంగా న్యాయవాది అశోక్ పాండే నిజంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడని కోర్టు తేల్చింది. అతడు షర్టు బటన్ పెట్టుకోకుండా, రోబ్ ధరించకూడనే కేసు వాదించేందుకు వచ్చాడని న్యాయవాదులును కూడా గూండాలని సంబోధించినట్లు తెలిపింది. 2017లోనూ ఆయనపై కోర్టు ప్రాంగణం నుంచి రెండేళ్ల నిషేధం విధించబడిందని వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఆయనకు శిక్ష వేస్తున్నట్లు చెప్పింది.ఆరు నెలల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ వివేక్ చౌదరీ, బీఆర్ సింగ్‌లకు చెందిన డివిజన్ బెంచ్ తీర్పును ఇచ్చింది. అంతేకాకుండా రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఒకవేళ ఆ డబ్బులు చెల్లించలేకపోతే మరో నెల రోజులు ఎక్కువగా జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అలాగే లక్నోలోని చాఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట లొంగిపోవడానికి ఆశోక్ పాండేకు 4 వారాల సమయం కూడా ఇచ్చింది. అంటే మే 1వ తేదీన ఆయన అక్కడకు వెళ్లాలి. ఇది మాత్రమే కాకుండా అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్‌లలో లీగల్ ప్రాక్టీస్ చేయకుండా ఎందుకు నిషేధం విధించకూడదో అడుగుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.

Read Also: Tahawwur Rana:తహవ్వూర్ రాణా అప్పగింతపై కాంగ్రెస్ కౌంటర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

📢 For Advertisement Booking: 98481 12870