हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మాజీ కేంద్ర మంత్రి ఇళంగోవ‌న్ మృతి

Vanipushpa
మాజీ కేంద్ర మంత్రి ఇళంగోవ‌న్ మృతి

మాజీ కేంద్ర మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవ‌న్ ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 73 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధ‌ప‌డ్డారు. నెల రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నారు. న‌వంబ‌ర్ 13వ తేదీన ఎంఐఓటీ హాస్పిట‌ల్‌లో చేరారు. ఆయ‌న‌కు భార్య‌, కుమారుడు ఉన్నారు. 2023 ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో .. ఈరోడ్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఆయ‌న కుమారుడు తిరుమ‌గ‌న్ ఇవెర మృతిచెందిన నేప‌థ్యంలో అక్క‌డ ఉప ఎన్నిక నిర్వ‌హించారు.
ఈవీ రామ‌స్వామి బంధువే ఇళంగోవ‌న్‌
ద్రావిడ ఉద్య‌మ నేత పెరియార్ ఈవీ రామ‌స్వామి సోద‌రుడి మన‌వ‌డే ఇళంగోవ‌న్‌. చిన్న వ‌య‌సులోనే ఇళంగోవ‌న్ రాజ‌కీయ ఎంట్రీ చేశారు. 1984లో ఆయ‌న తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. 2004లో ఆయ‌న లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలో ఆయ‌న కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రిగా చేశారు. త‌మిళ‌నాడు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా కూడా చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870