తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వేడుకలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.16 ఏళ్ల మోనాలిసా పూసలమ్మకుంటే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది.ఆమె అందంతో మైండ్ బ్లొవింగ్ చేసిన మోనాలిసా కుంభమేళాలో కనిపిస్తూనే, అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎగబడ్డారు.ఈ పరిస్థితి ఆమెకు కొంత ఇబ్బందికరమైన పరిణామాలను తెచ్చింది. అభిమానులు ఆమె వెంటాడడంతో మోనాలిసా వ్యాపారం చాలా నష్టం.దీంతో ఆమె తండ్రి నిర్ణయం తీసుకుని, మోనాలిసాను అక్కడ నుంచి తిరిగి పంపించేశారు.కానీ, అప్పటికే ఆమె వీడియోలు,ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే మోనాలిసా పేరు ఎక్కడ చూసినా మార్మోగిపోతుంది.

తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా
తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

ఇప్పుడు, ఈ సెన్సేషన్ బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. మోనాలిసా తాజాగా తన ప్రథమ చిత్రంకి సంతకం చేసింది.ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం పేరు “ది డైరీ ఆఫ్ మణిపూర్”.ఈ నేపథ్యంలో, సనోజ్ మిశ్రా స్వయంగా ఇండోర్, మధ్యప్రదేశ్ వెళ్లి మోనాలిసా కుటుంబంతో చర్చలు జరిపారు.ఆమె ఇంటికి వెళ్లి,సినిమాకు సంబంధించి ప్రస్తావించారు. మోనాలిసా ఆఫర్‌ను అంగీకరించడంతో, ఆమె నుంచి అంగీకార పత్రంపై సంతకం తీసుకున్నారు.చిత్రీకరణ మొదలుపెట్టేముందు, ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు సమాచారం.ఇలా, మోనాలిసా మహా కుంభమేళాలో తమ దృష్టిని ఆకర్షించి, ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్త అంగికారం మొదలెట్టింది.

Related Posts
కౌశిక్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ కోసం వస్తామని చెప్పి రాలేదేంటి ..కాంగ్రెస్ ప్రశ్న
paadi koushik

డ్రగ్స్ పరీక్షల అంశంపై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మరియు ఎమ్మెల్సీ బల్మూరి Read more

నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు
నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి తీవ్ర పోటీల మధ్య జరుగుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆప్ ప్రభుత్వం ఎవరూ ఊహించని Read more

శైలజ కుటుంబానికి రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు
indirammas house is a two a

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం Read more

శ్రీశైలం వెళ్లే భక్తులకు గమనిక..
srisailam temple

కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కార్తీక శని, ఆది, సోమ, పౌర్ణమి, మరియు ఏకాదశి రోజుల్లో సామూహిక అభిషేకాలు, స్పర్శ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *