हिन्दी | Epaper
అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Kishan Reddy : బీజేపీకి సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి

Divya Vani M
Kishan Reddy : బీజేపీకి సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీపై ఎలా వ్యవహరించాలో బీజేపీకి కేటీఆర్ సూచించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగంగా స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ వర్గాల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడంపై గంభీరంగా స్పందించారు.”ఇప్పటి రాష్ట్ర పాలక పార్టీ అయిన కాంగ్రెస్… స్థానిక ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు?” అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.అలాగే, గతంలో బేగంపేటను ఏ పార్టీ అభివృద్ధి చేసింది? ఇప్పుడు ఏ పార్టీ పోటీకి వెళుతోంది? అనే ప్రశ్నలు లేవనెత్తారు.ప్రజలతో మమేకమవ్వాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా తప్పుకోవడం సరిగ్గా లేదన్నారు.”మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతోంది ఒక్క బీజేపీ మాత్రమే.

Kishan Reddy బీజేపీకి సర్టిఫికెట్ అవసరం లేదు కిషన్ రెడ్డి
Kishan Reddy బీజేపీకి సర్టిఫికెట్ అవసరం లేదు కిషన్ రెడ్డి

మిగతా పార్టీలు మాత్రం మజ్లిస్‌కు ఊడిగం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి” అని కేంద్ర మంత్రి విమర్శించారు.బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేయదు అని పేర్కొన్నారు.“రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేస్తూ తిరుగుతున్నారు.కానీ ఆయనకు అది చేసే నైతిక హక్కే లేదు” అంటూ కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.దేశానికి విశ్వసనీయ నాయకత్వం కావాలంటే, బీజేపీ తప్ప మరోదే లేనన్నారు.”గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌ నుంచి పోటీ చేసింది. ఇప్పుడు మాత్రం ఎందుకు వెనక్కి తగ్గింది?” అని కిషన్ రెడ్డి నిలదీశారు. మజ్లిస్ పార్టీ మద్దతు లేకుండా బీఆర్ఎస్ ఏం చేయలేదని ఘాటుగా విమర్శించారు.”కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు—all family ruled—బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా పనిచేస్తున్నాయ”ని ఆరోపించారు. ప్రజలు అయితే ఈ కుట్రలని గమనిస్తున్నారని, వారే తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని ధీమాగా చెప్పారు.”హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ కాదు. అంబర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి వంటి ప్రాంతాలు కూడా ఈ నగరంలో భాగమే” అని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ అభివృద్ధి మాత్రం రియల్ ఎస్టేట్ ఉన్న ప్రాంతాలకే పరిమితమైందన్నారు.తెలంగాణకు నిజమైన అభివృద్ధి కావాలంటే కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలన్నారు. డబుల్ ఇంజిన్ పాలన వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి పథంలో ఉందన్నారు.

Read Also : గచ్చిబౌలి భూముల వ్యవహారం..ప్రధానికి కేటీఆర్ విజ్ఞప్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR

సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR

రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

యూరియా కొరత నివారణ ఇంటి నుంచే.. బుకింగ్ కోసం కొత్త యాప్!

యూరియా కొరత నివారణ ఇంటి నుంచే.. బుకింగ్ కోసం కొత్త యాప్!

రేవంత్ ప్రభుత్వంపై కవిత విమర్శలు

రేవంత్ ప్రభుత్వంపై కవిత విమర్శలు

BC రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు – మహేశ్ గౌడ్

BC రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు – మహేశ్ గౌడ్

2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా – కవిత

2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా – కవిత

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి ఫోన్ కాల్ రికార్డ్!

కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి ఫోన్ కాల్ రికార్డ్!

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

📢 For Advertisement Booking: 98481 12870