aravind tweet

బీజేపీకి అభినందనలు తెలిపిన కేజీవాల్

ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, వారి ఆశయాలను నిలబెట్టాలని కోరారు.

Advertisements
elhi bjp

ఈ సారి ఢిల్లీ ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. గెలుపు కోసం ఆప్, బీజేపీ రెండు గట్టిగా ట్రై చేసాయి. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో..బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఢిల్లీని చుట్టేశారు. మరోవైపు ఆప్ నుంచి కూడా కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డి..గెలుపు కోసం ప్రయత్నించారు. చివరి వరకు గట్టి పోటీయే ఇచ్చిన ఆప్.. చెప్పుకోదగ్గ సీట్లు సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. తమకు డబల్ ఇంజిన్ సర్కారే కావాలంటూ.. ఢిల్లీ ప్రజలు కమలానికే అధికార పీఠం కట్ట పెట్టారు. దీంతో 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ విజయం తో బిజెపి సంబరాలు చేసుకుంటుంది. ఇక తగ్గేదేలే అంటూ స్వీట్స్ పంచుకుంటున్నారు.

ఈ విజయంపై అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని , విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, వారి ఆశయాలను నిలబెట్టాలని కోరారు. గత పదేళ్లలో ప్రజల కోసం ఎంతో పనిచేశామని, ఓడిపోయినా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పోరాడిన ఆప్ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Related Posts
యూఎస్ పౌరసత్వం కోసం “గోల్డ్ కార్డ్” వీసాలు
యూఎస్ పౌరసత్వం కోసం "గోల్డ్ కార్డ్" వీసాలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంపన్న వలసదారులు అందరికీ శుభవార్త చెబుతూ.. అమెరికాలో పౌరసత్వం పొందేందుకు ఓ సరికొత్త ఆఫర్‌ను Read more

మైకులో చెప్పడానికి సీఎం రేవంత్ ఎలాంటి మంచి చేయలేదు – కేటీఆర్
విషాదంలోనూ మంత్రులు వినోదాలు:కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రత్యర్థులపై సెటైర్లు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "మైకులో Read more

సాంకేతిక లోపం..నిలిచినపోయిన హైదరాబాద్‌ మెట్రో రైళ్లు
Technical error.Hyderabad metro trains stopped

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం మెట్రోలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో రైలు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. Read more

క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న శివరాజ్ కుమార్
shivarajkumar

క్యాన్సర్ వ్యాధి నుంచి ప్రముఖ కన్నడ సినీ హీరో శివరాజ్ కుమార్ కోలుకుంటున్నారు.శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ Read more

×