हिन्दी | Epaper
దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Jasprit Bumrah: బుమ్రా , గంభీర్ మధ్య వాగ్వాదం.. కారణం ఏంటో తెలుసా?

Anusha
Jasprit Bumrah: బుమ్రా , గంభీర్ మధ్య వాగ్వాదం.. కారణం ఏంటో తెలుసా?

అనేక ఊహాగానాలు

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నదని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఈ ఫొటోలో బుమ్రా, గంభీర్ (Gambhir) ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లో ముఖాముఖి ఆగ్రహంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుండటంతో, ఈ ఘటనపై అనేక ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట చివరి సెషన్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అర్థమవుతుంది. బౌలింగ్ ప్రణాళికలు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ విషయంలో బుమ్రా-గంభీర్ వాగ్వాదానికి దిగినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్‌

కొందరేమో గిల్ కెప్టెన్సీ బాలేదని, గంభీర్‌కు బుమ్రా ఫిర్యాదు చేశాడని అంటున్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు తీసాడు. అతనికి ఇతర బౌలర్ల నుంచి ఏ మాత్రం సహకారం లభించలేదు. బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్‌ను ఓపికగా ఆడిన ఇంగ్లండ్ బ్యాటర్లు సిరాజ్, శార్దూల్, ప్రసిధ్ కృష్ణలపై విరుచుకుపడ్డారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంగ్లండ్ 262 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ఓలీ పోప్(100 బ్యాటింగ్)తో పాటు హ్యార్రీ బ్రూక్(0 బ్యాటింగ్) ఉన్నారు.రెండో రోజు ఆట చివరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది.

విశేషం

బుమ్రా వేసిన ఈ ఓవర్‌ నాలుగో బంతికి హ్యారీ బ్రూక్ మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఈ క్యాచ్‌ను సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో బ్రూక్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. కానీ అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించడంతో బ్రూక్ తిరిగి క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో బుమ్రా మూడు నోబాల్స్ వేయడం విశేషం. ఇతర బౌలర్ల వైఫల్యంతో పాటు ఈజీ క్యాచ్‌లను వదిలేయడం టీమిండియాకు నష్టం చేసింది. బుమ్రా బౌలింగ్‌లో బెన్ (Ben) డకెట్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను జైస్వాల్, జడేజా వదిలేయగా అతను హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరకు అతన్ని బుమ్రానే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓలీ పోప్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను స్లిప్‌లో జైస్వాల్ వదిలేసాడు. ఈ క్యాచ్‌లు అందుకొని ఉంటే ఇంగ్లండ్ మరన్ని వికెట్లు కోల్పోయేది.

Jasprit Bumrah: బుమ్రా , గంభీర్ మధ్య వాగ్వాదం.. కారణం ఏంటో తెలుసా?
Jasprit Bumrah

సెంచరీలతో

అంతకుముందు 359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ (India)మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134), శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) (227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147), యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా,బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

Read Also: Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన జో రూట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులను ఖండించిన భారత్

హిందువులపై దాడులను ఖండించిన భారత్

ఆ సీఈఓ కు దండేసి దండం పెట్టాల్సిందే..ఎందుకో తెలుసా ?

ఆ సీఈఓ కు దండేసి దండం పెట్టాల్సిందే..ఎందుకో తెలుసా ?

చైనా లో కొత్త బుల్లెట్ రైలు 2 సెకన్లలోనే 700 కిలోమీటర్ల వేగం

చైనా లో కొత్త బుల్లెట్ రైలు 2 సెకన్లలోనే 700 కిలోమీటర్ల వేగం

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

వరదలతో కాలిఫోర్నియా అస్తవ్యస్థం
0:25

వరదలతో కాలిఫోర్నియా అస్తవ్యస్థం

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్
0:41

భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్

నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

మైనారిటీలను సజీవ దహనం చేస్తున్న బంగ్లా: హసీనా

మైనారిటీలను సజీవ దహనం చేస్తున్న బంగ్లా: హసీనా

📢 For Advertisement Booking: 98481 12870