📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Manoj Mukund Naravane: యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు: ఆర్మీ మాజీ చీఫ్

Author Icon By Vanipushpa
Updated: May 12, 2025 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, పాకిస్థాన్ (India, Pakistan) మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య గత శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై కొందరి నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే (Manoj Mukund Naravane) కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంత రొమాంటిక్‌గా ఉండదని, ఇదేమీ బాలీవుడ్ (Bollywood) సినిమా కాదని, చాలా తీవ్రమైన అంశమని ఆయన అన్నారు. ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు.

Manoj Mukund Naravane: యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు: ఆర్మీ మాజీ చీఫ్

దౌత్యానికి మొదటి ప్రాధాన్యం
ఎప్పుడైనా దౌత్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు. యుద్ధం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరుల పరిస్థితి దారుణంగా ఉంటుందని అన్నారు. షెల్లింగ్‌ను చూడగానే చిన్న పిల్లలు కూడా రాత్రిపూట సురక్షిత ప్రాంతాలకే పరుగెత్తవలసి ఉంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వారిని కోల్పోతే ఆ ఆవేదన తరతరాలను వెంటాడుతుందని అన్నారు.
బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి
యుద్ధం అనేది ఎప్పుడూ చివరి అవకాశంగా మాత్రమే ఉండాలని అన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారని అన్నారు. తెలివితక్కువ వాళ్ల వల్ల బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా దానిని నివారించేందుకు మనం మొగ్గు చూపాలని అన్నారు. చాలామంది యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారని, కానీ తాను ఓ సైనికుడిగా యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధమే అయినప్పటికీ దౌత్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. చర్చలతో సమస్య పరిష్కారం కావాలని భావిస్తానని అన్నారు.

Read Also: ISRO: 10 శాటిలైట్లు నిరంతరం పహారా కాస్తున్నాయి: ఇస్రో చైర్మన్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Former Army Chief Google News in Telugu Latest News in Telugu Operation Sindhoor Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today War is not a Bollywood movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.