हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

శ్రీలంక‌ మాజీ దేశాధ్య‌క్షుడి కుమారుడు అరెస్టు

Vanipushpa
శ్రీలంక‌ మాజీ దేశాధ్య‌క్షుడి కుమారుడు అరెస్టు

శ్రీలంక మాజీ దేశాధ్య‌క్షుడు మ‌హింద రాజ‌ప‌క్స కుమారుడు యోషితా రాజ‌ప‌క్స‌ను అరెస్టు చేశారు. ఓ ప్రాప‌ర్టీ కొనుగోలు కేసులో యోషితా రాజ‌ప‌క్స పాత్ర ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బెలియ‌ట్టా ప్రాంతంలో త‌న స్వంత ఇంట్లో మాజీ నేవీ ఆఫీస‌ర్ అయిన యోషితాను అదుపులోకి తీసుకున్నారు. అవినీతి కేసులో.. శ్రీలంక మాజీ దేశాధ్య‌క్షుడు మ‌హింద రాజ‌ప‌క్స కుమారుడు యోషితా రాజ‌ప‌క్స‌ ను అరెస్టు చేశారు. ఓ ప్రాప‌ర్టీ కొనుగోలు కేసులో యోషితా రాజ‌ప‌క్స పాత్ర ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2015 క‌న్నా ముందు.. తండ్రి మ‌హింద రాజ‌ప‌క్స అధికారంలో ఉన్న స‌మ‌యంలో.. యోషితా ఓ ప్రాప‌ర్టీ కొనుగోలు విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మ‌హింద‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. దాంట్లో యోషితా రెండో వ్య‌క్తి. ఇదే ప్రాప‌ర్టీ అంశంలో మ‌రో మాజీ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్స‌ను కూడా విచారించారు. త‌న‌కు సెక్యూర్టీ క‌ల్పించాల‌ని కోరుతూ ప్రాథ‌మిక హ‌క్కుల కింద మ‌హింద రాజ‌ప‌క్స సుప్రీంకోర్టులో పిటీష‌న్‌ను దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ కుమారుడిని అరెస్టు చేయ‌డం శ్రీలంక‌లో సంచ‌ల‌నంగా మారింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో అనుర కుమార దిశ‌నాయ‌కే.. శ్రీలంక‌ అధ్య‌క్షుడిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. మ‌హింద పెద్ద కుమారుడు న‌మ‌ల్ రాజ‌ప‌క్స‌ను కూడా మ‌రో ప్రాప‌ర్టీ కేసులో పోలీసులు విచారించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870