📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

In-Pakistan: భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు .. చైనా దారి ఎటు?

Author Icon By Vanipushpa
Updated: May 1, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతదేశం దాడి చేస్తుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటున్నారు. అయితే, ఈ వివాదంలో చైనా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ జరుగుతోంది. భారతదేశం చర్యలు తీసుకోకుండా చైనా, పాకిస్తాన్ కూటమి అడ్డుకోగలదా? ఈ వివాదంలో పాకిస్తాన్‌కు చైనా ఎంత వరకు అండగా ఉంటుంది? చైనా ప్రయోజనాలు ఏంటి? అనేవి కీలకమైన ప్రశ్నలు.
పహల్గాం దాడి తర్వాత “భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను గమనిస్తున్నాం” అని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి చెప్పారు.

పాకిస్తాన్, చైనాల మధ్య చర్చలు
పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్‌, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి చర్చల సందర్భంగా ‘ఇరుపక్షాలు సంయమనం పాటించాలి’ అని సూచించినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. పహల్గాంలో పర్యటకుల మీద తీవ్రవాదుల దాడి జరిగిన తర్వాతి రోజు చైనా ఈ దాడిని ఖండించింది. ‘‘టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. భారత్‌లో చైనా రాయబారి కూడా బాధితుల పట్ల సానుభూతి ప్రకటించారు.
భద్రత గురించి పాకిస్తాన్ ఆందోళనలు ఏంటి?
వీలైనంత త్వరగా నిష్పాక్షిక దర్యాప్తు పూర్తి చేసేందుకు చైనా అండగా నిలుస్తుందని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్‌ దార్‌తో సమావేశం సందర్భంగా చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యి అన్నారు. “గొడవల వల్ల భారత్ లేదా పాకిస్తాన్ ప్రాథమిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. అంతే కాకుండా ప్రాంతీయ శాంతి భద్రతలకు విఘాతం’’ అని వాంగ్‌ యి చెప్పినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. పహల్గాం దాడి విషయంలో పాకిస్తాన్‌పై వచ్చిన ఆరోపణల్ని ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ ‌షరీఫ్ తిరస్కరించారు.

Read Also: In-Pak War: ముందే మొదలైన భారత్-పాక్ వార్ ? ఎక్కడంటే..!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The India-Pakistan war that started earlier?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.