📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Israel-Hamas War: యుద్ధంలో 50 వేలు దాటిన మృతుల సంఖ్య

Author Icon By Vanipushpa
Updated: March 24, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆదివారం దక్షిణా గాజా ప్రాంతంలో రాత్రిపూట ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ నాయకుడు సహా కనీసం 26 మంది పాలస్తీనియన్లు మరణించారు. కొత్త తరలింపు ఆదేశాలను అనుసరించి వేలాది మంది పాలస్తీనియన్లు పారిపోవడంతో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ నగరమైన రఫాలోని ఒక ప్రాంతానికి కూడా దళాలను పంపింది. రఫా నగరాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఆదేశించింది.

మరణించిన వారిలో 15 మంది పిల్లలే
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 50 వేల మంది మరణించగా.. ఇప్పటివరకు 1,13,000 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ ఆకస్మిక వైమానిక దాడుల్లో 673 మంది మరణించినట్లు ఆదివారం మంత్రిత్వ శాఖ పంచుకున్న గణాంకాలు చెబుతున్నాయి.

మృతుల్లో 15, 613 మంది పిల్లలు ఉన్నారని.. వారిలో 872 మంది ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవారని మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మునీర్ అల్-బోర్ష్ తెలిపారు. దక్షిణ గాజా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ అగ్రనేతతో సహా కనీసం 26 మంది పాలస్తీనియన్లు మరణించారని అధికారులు వెల్లడించారు.
హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ పై క్షిపణి
ఇంతలో యెమెన్ లో ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ పై మరో క్షిపణిని ప్రయోగించారు. ఇది వైమానిక దాడుల సైరన్‌లను ప్రేరేపించింది. క్షిపణిని గాల్లోనే కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపిందియ ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. ఖాన్ యూనిస్ సమీపంలో జరిగిన దాడిలో తమ రాజకీయ బ్యూరో సభ్యుడు,పాలస్తీనా పార్లమెంటు సభ్యుడు సలా బర్దావిల్, ఆయన భార్య మరణించారని హమాస్ తెలిపింది.

#telugu News 000 50 Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu has exceeded Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The death toll in the war

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.