हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News: Modi- ట్రంప్ కు జెలన్స్కీ బిగ్ షాక్.. త్వరలో భారత్ లో పర్యటన

Pooja
Telugu News: Modi- ట్రంప్ కు జెలన్స్కీ బిగ్ షాక్.. త్వరలో భారత్ లో పర్యటన

Modi: రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం(War) కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ఆగిపోవాలని ఎన్నో దేశాలు కోరుతున్నాయి. ఉక్రెయిన్లోని పలు గ్రామాలను స్వాధీనం చేసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిను ఇంకా దాహం తీరడం లేదు. యుద్ధం ఆపేది లేదని చెబుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధాన్ని ఆపేందుకు దఫాలుగా మీటింగ్ లనుఏర్పాటు చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని భారత్కు రావాలని ప్రధాని మోడీ ఆహ్వానించారు. భారత్లో ఉంటున్న ఉక్రెయిన్ దౌత్యవేత్త అలెగ్జాండర్ పొలిష్బుక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్ జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘భారత్ కు జెలెన్స్కీ రాకకోసం ఇరుదేశాల అధికారులు పనిచేస్తున్నారు. భారత్కు ఆయన వస్తారని ఆశిస్తున్నాం’ అని పొలిష్బుక్ అన్నారు.

యుద్ధం ముగింపుకు భారత్ సాయం కావాలి

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక గొప్ప కార్యచరణ కానుంది. ఆయన వచ్చేందుకు సరైన తేదీన అంగీకరించేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) యుద్ధాన్ని ముగించడంలో భారత్ మరింత కీలక పాత్ర పోషించాలి. భారత్ కు రష్యాతో సుదీర్ఘకాలంగా బంధం ఉంది. అందుకే మేం శాంతి చర్చల్లో భారతు కీలక పాత్రధారిగా భావిస్తున్నాం. ప్రధాని వమోదీ శాంతి, కాల్పుల విరమణను సమర్థిస్తున్నారు. భారత్ శాంతి, దౌత్యం, రాజకీయ చర్చలను దృఢంగా సమర్థిస్తోందని’ అలెగ్జాండర్ పొలిష్బుక్ తెలిపారు.

Modi- ట్రంప్ కు జెలన్స్కీ బిగ్ షాక్.. త్వరలో భారత్ లో పర్యటన
Modi- ట్రంప్ కు జెలన్స్కీ బిగ్ షాక్.. త్వరలో భారత్ లో పర్యటన

పెద్దన్న పాత్రలో మోదీ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో ట్రంప్ బాటలోనే ప్రధాని మోదీ(Modi) నడుస్తున్నారు. ఇరుదేశాలు శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, యుద్ధం ముగించుకోవాలని ఇప్పటికే చాలాసార్లు మోదీ సూచించారు. ఇప్పుడు జెలెన్స్కీని భారత్కు రావాలని ఆహ్వానించి ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరిచారు. మరోవైపు త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారతకు రానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సంచలనం రేపుతున్న తరుణంలో ఇరుదేశాధినేతలు భారత్ కు రానుండడంతో మోదీ ప్రపంచ దృష్టిని ఆకరి ున్నారు. రష్యాతో భారత్కు చాలా దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్ తో కూడా భారతదేశం బలమైన దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. దీంతో భారత్కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలు యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిత్వం వహించడానికి గొప్ప అవకాశం ఇవ్వనున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే భారత్ తటస్థ వైఖరిని అవలంభించింది. ఏ దేశం వైపు మొగ్గు చూపకుండా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది. ఈ తటస్థ వైఖరితో ఉండటం వల్ల పుతిన్, జెలెన్స్కీ ఇద్దరూ వమోదీ అభిప్రాయాలను వినే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదీ ఏమైనా మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం ఉక్రెయిన్ అధికంగా నష్టపోయింది. రష్యా ఉక్రెయిన్ లోని అధిక భాగాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. రెండు దేశాలకు చెందిన సైనికులు అనేకులు మరణించారు. ఆర్థికంగా రెండుదేశాలు దెబ్బతింటున్నాయి. సొంత దేశస్తులే  పుతిన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్ కు ఎందుకు రానున్నారు?
జవాబు: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి భారత్ కీలక పాత్ర పోషించాలని భావించి, శాంతి చర్చల కోసం జెలెన్స్కీ భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నారు.

జెలెన్స్కీని భారత్ కు ఎవరు ఆహ్వానించారు?
భారత ప్రధాని నరేంద్ర మోదీ జెలెన్స్కీని ఆహ్వానించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/crime-anantha-babu-driver-murder-case/crime/535721/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870