हिन्दी | Epaper
దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Shashi Tharoor: అనవసరంగా మా జోలికి రావొద్దని పాక్ ను హెచ్చరించిన శశిథరూర్

Anusha
Shashi Tharoor: అనవసరంగా మా జోలికి రావొద్దని పాక్ ను హెచ్చరించిన శశిథరూర్

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం, పాకిస్థాన్‌ను భారత్‌లో విలీనం చేసుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సరిహద్దు ఉగ్రవాదం లేని శాంతి, శ్రేయస్సును మాత్రమే కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. బ్రెజిల్‌(Brazil)లో పర్యటిస్తున్న అఖిలపక్ష భారత పార్లమెంటరీ ప్రతినిధుల బృందం నేడు ఆ దేశ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు అత్యంత ఫలవంతంగా ముగిశాయి. బ్రెజిల్ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లోని విదేశీ వ్యవహారాలు, జాతీయ రక్షణ కమిటీ అధ్యక్షుడు ఫిలిపే బారోస్‌తో భారత నేతలు సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌కు బ్రెజిల్ మద్దతు ఉంటుందని బారోస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శశి థరూర్(Shashi Tharoor) మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తీవ్రంగా విమర్శించారు.మేము పాకిస్థాన్‌ను ఆక్రమించుకోవాలని(OR) భారత్‌లో భాగం చేసుకోవాలని అనుకోవడం లేదు. మమ్మల్ని ప్రశాంతంగా వదిలేస్తే మా ప్రజల శ్రేయస్సు, అభివృద్ధిపై దృష్టి పెడతాం. శతాబ్దాలుగా ఇదే భారత దేశ విధానం. మాకు యుద్ధాలు, ఘర్షణలు ఎందుకు కావాలి? అవన్నీ అవతలి వైపు నుంచే వస్తున్నాయి” అని థరూర్ అన్నారు. “మేము ఈ చర్య ఎందుకు తీసుకున్నామో ప్రపంచం అర్థం చేసుకోవాలి, మాకు వేరే దారి లేదు. మీరు (పాకిస్థాన్) మమ్మల్ని వదిలేస్తే, మేము మిమ్మల్ని వదిలేస్తాం. కానీ ఉగ్రవాదంతో మమ్మల్ని గాయపరిస్తే, ఇలాగే బదులిస్తాం” అని ఆయన హెచ్చరించారు.  

సంప్రదాయ

సబ్-కన్వెన్షనల్ వార్‌ఫేర్ అనే పదం ఉంది. ఇది చాలా నీచమైన పద్ధతి, ఎందుకంటే వారు (పాకిస్థాన్) పౌరులు, అమాయకులను లక్ష్యంగా చేసుకుంటారు. సంప్రదాయ యుద్ధంలో మమ్మల్ని ఓడించలేరు, అందుకే ఇలాంటివి ప్రయత్నిస్తారు. మేము ఉగ్రవాదాన్ని నమ్మం, కానీ వారు ఉగ్రవాదులతో దాడి చేస్తే, మేము సంప్రదాయ యుద్ధంతో బదులిస్తాం. మా వాయుసేన, సైన్యం, నౌకాదళాన్ని ఉపయోగిస్తాం. వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటాం, కాబట్టి వారు అర్థం చేసుకోవాలి. దీన్ని ఆపేందుకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద(Terrorism) మౌలిక సదుపాయాలను కూల్చివేయడం, నేరస్థులను అరెస్టు చేయడం ఒక్కటే మార్గం. కానీ వారు అలా చేయరు. ఎందుకంటే దురదృష్టవశాత్తు పాకిస్థాన్ దేశం అలా తయారైంది” అని థరూర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Shashi Tharoor: అనవసరంగా మా జోలికి రావొద్దని పాక్ ను హెచ్చరించిన  శశిథరూర్
Shashi Tharoor

వ్యతిరేకంగా

మహాత్మా గాంధీ శాంతి కోసం కశ్మీర్‌ను వదులుకునేవారా? అని బ్రెజిల్ అధికారి ఒకరు అడిగిన ప్రశ్నకు థరూర్ గట్టిగా బదులిస్తూ “ఏ భారతీయ నాయకుడైనా అలా చేస్తారని నేను అనుకోను. తలపై తుపాకీ గురిపెట్టిన వారికి లొంగిపోవాలని మహాత్మా గాంధీ ఎప్పుడూ కోరుకోలేదు. బ్రిటిష్ వారు తమ పోలీసులు లేదా తుపాకులతో వచ్చినప్పుడు, వారికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడాలనే సందేశాన్ని మాకు నేర్పించారు. గాంధీ చాలా కఠినమైన స్థితిలో ఉన్నారు, చాలా మంది గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. మన జాతీయ హీరోలలో ఒకరైన లాలా లజపత్ రాయ్‌(Lala Lajpat Rai)ను ఒక బ్రిటిష్ అధికారి తన రైఫిల్‌తో తలపై కొట్టారు. మన జాతీయ వీరులు హింసను ప్రతిఘటించారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి లొంగిపోయినట్టు ఎప్పుడూ అంగీకరించలేదు. నేటి భారత్ కూడా లొంగిపోదు. మేము లొంగిపోతామని పాకిస్థాన్ అనుకుంటే క్షమించండి, మేము లొంగిపోము” అని స్పష్టం చేశారు.

Read Also: Canara Bank : కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ చోరీ..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులను ఖండించిన భారత్

హిందువులపై దాడులను ఖండించిన భారత్

ఆ సీఈఓ కు దండేసి దండం పెట్టాల్సిందే..ఎందుకో తెలుసా ?

ఆ సీఈఓ కు దండేసి దండం పెట్టాల్సిందే..ఎందుకో తెలుసా ?

చైనా లో కొత్త బుల్లెట్ రైలు 2 సెకన్లలోనే 700 కిలోమీటర్ల వేగం

చైనా లో కొత్త బుల్లెట్ రైలు 2 సెకన్లలోనే 700 కిలోమీటర్ల వేగం

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

వరదలతో కాలిఫోర్నియా అస్తవ్యస్థం
0:25

వరదలతో కాలిఫోర్నియా అస్తవ్యస్థం

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్
0:41

భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్

నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

మైనారిటీలను సజీవ దహనం చేస్తున్న బంగ్లా: హసీనా

మైనారిటీలను సజీవ దహనం చేస్తున్న బంగ్లా: హసీనా

📢 For Advertisement Booking: 98481 12870