हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Russia Attack: ఉక్రెయిన్‌పై డ్రోన్లు, మిస్సైళ్ల‌తో ర‌ష్యా దాడి

Sudha
Russia Attack: ఉక్రెయిన్‌పై డ్రోన్లు, మిస్సైళ్ల‌తో ర‌ష్యా దాడి

ఉక్రెయిన్‌పై మంగ‌ళ‌వారం ర‌ష్యా (Russia Attack)దాడి చేసింది. ర‌క‌ర‌కాల డ్రోన్లు, మిస్సైళ్ల‌తో (Drones, missiles)అటాక్ చేసింది. కీవ్‌లోని రెసిడెన్షియ‌ల్ ప్రాంతాలతో పాటు ఒడిసా న‌గ‌రంలోని మెటర్నిటీ ఆస్ప‌త్రిని టార్గెట్ చేశారు.

Russia Attack:  ఉక్రెయిన్‌పై  డ్రోన్లు, మిస్సైళ్ల‌తో ర‌ష్యా దాడి
Russia Attack: ఉక్రెయిన్‌పై డ్రోన్లు, మిస్సైళ్ల‌తో ర‌ష్యా దాడి

ర‌ష్యా త‌న అటాక్ స‌మ‌యంలో 315 షాహిద్ టైప్ యూఏవీల‌ను, డెకాయ్ డ్రోన్లు, రెండు కేఎన్-23 బాలిస్టిక్ మిస్సైళ్లు, అయిదు ఇస్కాండ‌ర్ కే క్రూయిజ్ మిస్సైళ్ల‌ను వాడింది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌నే ప్ర‌ధానంగా టార్గెట్ చేశారు. అటాక్ త‌ర్వాత అనేక జిల్లాల్లో ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసులు నిర్వ‌హిస్తున్నామ‌ని కీవ్ మేయ‌ర్ విటాలీ క్లిచ్‌కో తెలిపారు.
కీవ్‌నే ప్ర‌ధానంగా టార్గెట్
ఉక్రెయిన్‌పై మంగ‌ళ‌వారం ర‌ష్యా దాడి(Russia Attack) చేసింది. ర‌క‌ర‌కాల డ్రోన్లు, మిస్సైళ్ల‌తో అటాక్ చేసింది. కీవ్‌లోని రెసిడెన్షియ‌ల్ ప్రాంతాలతో పాటు ఒడిసా న‌గ‌రంలోని మెటర్నిటీ ఆస్ప‌త్రిని టార్గెట్ చేశారు. ర‌ష్యా త‌న అటాక్ స‌మ‌యంలో 315 షాహిద్ టైప్ యూఏవీల‌ను, డెకాయ్ డ్రోన్లు, రెండు కేఎన్-23 బాలిస్టిక్ మిస్సైళ్లు, అయిదు ఇస్కాండ‌ర్ కే క్రూయిజ్ మిస్సైళ్ల‌ను వాడింది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌నే ప్ర‌ధానంగా టార్గెట్ చేశారు. అటాక్ త‌ర్వాత అనేక జిల్లాల్లో ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసులు నిర్వ‌హిస్తున్నామ‌ని కీవ్ మేయ‌ర్ విటాలీ క్లిచ్‌కో తెలిపారు.
టార్గెట్ల‌ను నిర్వీర్యం
మంగ‌ళ‌వారం ఉద‌యం కీవ్ అధికారులు స్థానిక ప్ర‌జ‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఒడిసా ప‌ట్ట‌ణంపై కూడా మంగ‌ళ‌వారం భీక‌ర దాడులు జ‌రిగాయి. ర‌ష్యాకు చెందిన వైమానిక టార్గెట్ల‌ను నిర్వీర్యం చేశామ‌ని, 322 టార్గెట్ల‌లో 284 కూల్చిన‌ట్లు ఉక్రెయిన్ వైమానిక ద‌ళం పేర్కొన్న‌ది. కీవ్‌, ఒడిసా, డిన్‌ప్రో, చెర్నిహైవ్ ప్రాంతాల‌పై అతిపెద్ద దాడి జ‌రిగిన‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

Read Also:Poverty : దేశంలో మరింత తగ్గనున్న పేదరికం – SBI

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870