हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Bangalore: సెలబ్రేషన్స్ బుధవారం వద్దన్న పోలీసులు..నిరాకరించిన ఆర్సీబీ..

Shobha Rani
Bangalore: సెలబ్రేషన్స్ బుధవారం వద్దన్న పోలీసులు..నిరాకరించిన ఆర్సీబీ..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుని విజయాన్ని అభిమానులతో పంచుకోవాలని భావించింది. కానీ ఈ సంతోష వేడుకలు బుధవారం అనుకోని విషాదాన్ని మిగిల్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Bangalore) (ఆర్సీబీ) జట్టు అభిమానులతో కలిసి నిర్వహించాలనుకున్న విజయోత్సవ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల బుధవారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన యావత్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన క్షణం నుంచి బెంగళూరు వీధుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు జట్టు విజయాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ ఉంటుందని తెలియగానే, ఉదయం నుంచే అభిమానులు చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలకు భారీగా చేరుకోవడం ప్రారంభించారు. అయితే, అభిమానులు సంయమనం పాటించాలని, వినూత్న సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్‌ను ప్రోత్సహించవద్దని పోలీసులు, ట్రాఫిక్ అధికారులు సోషల్ మీడియా ద్వారా పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉన్నందున బుధవారం ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని ఆర్సీబీ యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరినట్టు ‘డెక్కన్ హెరాల్డ్’ పత్రిక కథనం పేర్కొంది.

Bangalore: సెలబ్రేషన్స్ బుధవారం వద్దన్న పోలీసులు..నిరాకరించిన ఆర్సీబీ..
Bangalore: సెలబ్రేషన్స్ బుధవారం వద్దన్న పోలీసులు..నిరాకరించిన ఆర్సీబీ..

విదేశీ ఆటగాళ్ల కోసం బుధవారం వేడుకలు
ఈ వేడుకలను ఆదివారం నిర్వహించాలని ఆర్సీబీకి సూచించినప్పుడు, అప్పటికి తమ విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని ఫ్రాంచైజీ వాదించినట్లు తెలిసింది. బుధవారం ఎలాంటి సంబరాలు నిర్వహించవద్దని మేము మంగళవారం రాత్రి నుంచే ప్రభుత్వానికి, ఆర్సీబీ ఫ్రాంచైజీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. అది సమంజసం కాదని, భావోద్వేగాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చే ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సిఫార్సు చేశాం అని ఒక పోలీసు అధికారి చెప్పినట్టు సమాచారం. ఎలాంటి ఊరేగింపులు వద్దని, ఒకేచోట క్రమపద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించాం. ఆటగాళ్లను స్టేడియానికి తీసుకువచ్చి అక్కడే ముగించాలని చెప్పాం అని ఆ అధికారి వివరించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ షెడ్యూల్ ఇప్పటికే వారం రోజులకు పైగా ఆలస్యం కావడంతో ఫ్రాంచైజీ తమ విదేశీ ఆటగాళ్లను వారి అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం తప్ప నిర్వాహకులకు మరో మార్గం లేకుండా పోయిందని తెలుస్తోంది. ఆటగాళ్లు, ముఖ్యంగా విదేశీయులు, ఇవాళో రేపో వెళ్లిపోతారని వారి వాదన అని ఆ అధికారి తెలిపారు. సహజంగానే ప్రభుత్వం దీని నుంచి ప్రయోజనం పొందాలని చూస్తుంది. ఒకవేళ ప్రభుత్వం నిరాకరించి ఉంటే, అది మరో రకమైన గందరగోళానికి దారితీసేది అని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటల వరకు పోలీస్ కమిషనర్ నుంచి కానిస్టేబుళ్ల వరకు మా సిబ్బంది అంతా వీధుల్లోనే ఉండి పూర్తిగా అలసిపోయారు. అది పూర్తి పిచ్చితనం. ఇలాంటి తీవ్రమైన ఆవేశాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అని పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. RCB విజయాన్ని చిరస్మరణీయంగా చేసుకోవాలన్న ఆలోచన అనుకోని విషాదానికి దారితీసింది. ముందస్తు హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని ఉంటే, ఈ 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉండేది కాదు.

Read Also: Odisha: కోరాపుట్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి ఆరుగురు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870