📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Plane Crash: పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్‌ భవనంపై కూలిన విమానం

Author Icon By Vanipushpa
Updated: June 12, 2025 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌(Gujarath)లోని అహ్మదాబాద్‌(Ahmedabad)లో ఎయిరిండియా విమానం కూలింది. మేఘానిలోని గుజ్‌సెల్‌ విమానాశ్రయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తుండగా టేకాఫ్‌ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది.

పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్‌ భవనం మీద కూలిన విమానం
పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్‌ భవనం మీద కూలిన విమానం
బీజే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్‌ మీద కూలిన విమానం
ఘటనలో పలువురు పీజీ వైద్య విద్యార్థులు చనిపోయినట్లు సమాచారం
భోజన సమయం కావడంతో హాస్టల్‌లోనే అధికశాతం వైద్య విద్యార్థులు

ఈ బాధను మాటల్లో చెప్పలేను: అమిత్ షా
విమాన ప్రమాదం మాటల్లో చెప్పలేని బాధను కలిగించిందని కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విపత్తు ప్రతిస్పందన దళాలను వెంటనే ప్రమాద స్థలానికి తరలించినట్లు చెప్పారు. పరిస్థితిని అంచనా వేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోం మంత్రితో మాట్లాడినట్లు అమిత్ షా వివరించారు.
అహ్మదాబాద్‌లో కూలిన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం
మేఘనీనగర్‌ ఘోడాసర్‌ క్యాంప్ ప్రాంతంలో కూలిన విమానం
చెట్టును ఢీకొని విమానం కూలినట్లు అనుమానాలు
అహ్మదాబాద్‌: విమానం కూలిన పరిసరాల్లో పెద్దఎత్తున పొగలు
– ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు
అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఏఐ171 విమానం
– టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే కూలిన ఎయిరిండియా విమానం
– ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయచర్యలు
– సహాయచర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది
– 90 మంది చొప్పున మూడు బృందాలుగా సహాయచర్యలు
– క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన సహాయ సిబ్బంది
– ప్రమాద ఘటనపై గుజరాత్‌ సీఎంతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Read Also: Plane crash: కుప్పకూలిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu hostel building Latest News in Telugu Paper Telugu News PG medical students Plane crashes Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.