हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Telugu News: India-పాక్.. సౌదీల మధ్య సైనిక విన్యాసాలు.. భారత్ కీలక వ్యాఖ్యలు

Sushmitha
Telugu News: India-పాక్.. సౌదీల మధ్య సైనిక విన్యాసాలు.. భారత్ కీలక వ్యాఖ్యలు

గతరెండు రోజుల క్రితం పాకిస్తాన్,(Pakistan) సౌదీ అరేబియాల మధ్య జరిగిన సైనిక ఒప్పందంతో భారత్ అలర్ట్ అయ్యింది. ఏ దేశంలో దాడి జరిగినా అది రెండు దేశాలమధ్య దాడిగా పరిణిస్తూ చేసుకున్న ఒప్పందంలో భాగంగా రెండుదేశాల మధ్య సైనిక విన్యాసాలు(acrobatics) జరగనున్నాయి. దీంతో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాలు భారత్ పై పడే ప్రభావాన్ని నిశితంగా పై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జాతీయ భద్రత, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను గమనిస్తున్నట్లు రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. భారత జతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

India

రెండు దేశాల మధ్య డిఫెన్స్ టెక్నాలజీ షేరింగ్

సౌదీ రాజధాని రియాద్ లోని యమనా ప్యాలెస్ లో ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్, సౌదీ అరేబియా(Saudi Arabia) మధ్య సైనిక విన్యాసాలు జరగనున్నాయి. అడ్వాన్స్ డ్ డిఫెన్స్ టెక్నాలజీని(Technology) ఇరుదేశాలు ఇచ్చిపుచ్చుకోనున్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్,(Prime Minister Shehbaz Sharif,) ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లు సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ మేరకు ఇరుదేశాల మధ్య భారీ రక్షణ ఒప్పందాలు కుదిరాయి. అలాగే ఇంటెలిజెన్స్ విభాగాన్ని కూడా షేరింగ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం బయటి దేశాలకు ఓ దఢమైన సందేశం అని పాకిస్తాన్ పేర్కొంది.

పాకిస్థాన్-సౌదీల మధ్య సైనిక విన్యాసాల లక్ష్యం ఏమిటి?

ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలను పెంచుకోవడం, ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలను బలోపేతం చేసుకోవడం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.

ఈ విన్యాసాలపై భారత్ స్పందన ఏమిటి?

ప్రాంతీయ భద్రతకు విఘాతం కలిగించే చర్యలను ప్రోత్సహించకూడదని భారత్ ఈ సందర్భంగా ఉద్ఘాటించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/wife-kills-husband-in-kokapet/hyderabad/550171/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870