हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Deal: పాకిస్థాన్-బంగ్లాదేశ్ వైమానికదళ ఒప్పందం.. అప్రమత్తమైన భారత్!

Vanipushpa

పాకిస్థాన్-బంగ్లాదేశ్ (Pakistan-Bangladesh) దేశాల మధ్య రహస్యంగా జరుగుతున్న ఒక వైమానిక ఒప్పందంపై నిఘా నివేదిక లీక్ కావడంతో భారత(Bharath) భద్రతా వర్గాల్లో కలకలం రేగుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు డ్రోన్ వార్‌ఫేర్ టెక్నాలజీని బదిలీ చేస్తున్నట్లుగా ఆ నివేదిక వెల్లడించింది. ఇది భారత్‌కు.. ముఖ్యంగా తూర్పు సరిహద్దులో కొత్త భద్రతా సవాళ్లను సృష్టించే అవకాశం ఉందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ 15వ తేదీ నుంచి 19 వరకు రహస్యంగా చర్చలు
అధికార వర్గాల నుంచి లీకైన నిఘా నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ వైమానిక దళం బంగ్లాదేశ్ వైమానిక దళంతో ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 19 వరకు రహస్యంగా చర్చలు చేపట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రహస్య సమావేశంలో ఇరు దేశాల వైమానిక దళ చీఫ్‌‌‌లు డ్రోన్ యుద్ధం, వ్యూహాత్మక కమ్యూనికేషన్లు, అంతరిక్ష కార్యకలాపాలు, సైబర్ సెక్యూరిటీ సిస్టమ్, ప్రపంచ రాజకీయ పరిస్థితులు మొదలైన విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
బంగ్లా దళాలకు పాక్ సైనిక శిక్షణ
ఇది మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ 1 పారా కమాండో బెటాలియన్‌కు ప్రత్యేక ఆయుధాలను బదిలీ చేయడం, బంగ్లా దళాలకు పాక్ సైనిక శిక్షణ ఇవ్వడానికి చర్యలు, పాక్ నుంచి అబ్దాలీ స్వల్ప శ్రేణి క్షిపణిలను, తుర్కియే నుంచి బంగ్లాదేస్ యుద్ధ ట్యాంకులనూ కొనుగోలు చేయడంపై ఇరు దేశాలు ఒప్పంద కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజకీయంగా కూడా ఇరు దేశాల మధ్య పలు చర్చలు జరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్‌ను పదవి నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సరిహద్దు ప్రాంతాల్లో మరింత రక్షణ
దీంతో భారత్ అప్రమత్తం అయింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో రక్షణను మరింత పెంచడం, ఆయుధ సంపత్తిని పెంపొందించడానికి భారత రక్షణ, సైనిక వర్గాలు చర్యలు తీసుకున్నాయి. ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ భారత్‌కు తూర్పు సరిహద్దులో ఉంది. పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దులో ఉంది. ఈ రెండు దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే భారత్ రెండు వైపుల నుంచి సైనిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు డ్రోన్ టెక్నాలజీని అందించడం ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే అవకాశం ఉందని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి .

పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయాయి?
బంగ్లాదేశ్, 1971 - హోలోకాస్ట్ మ్యూజియం హూస్టన్
1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక అంశాల కలయిక కారణంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయింది.
బంగ్లాదేశ్ భారతదేశానికి మిత్రుడా?
అవును, బంగ్లాదేశ్ మరియు భారతదేశం సాధారణంగా స్నేహపూర్వక మరియు సహకార సంబంధాన్ని పంచుకుంటాయి. కొన్ని సవాళ్లు మరియు వివాదాలు ఉన్నప్పటికీ, రెండు దేశాలు తమ సన్నిహిత సంబంధాల ప్రయోజనాలను గుర్తించి పరస్పర పురోగతికి కృషి చేస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/rbi-indias-forex-reserves-rise-to-698-192-billion-rbi-data/international/524616/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870