📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgham Attack: నా కొడుకు హంతకులలో ఉంటే కాల్చి చంపండి – ఆదిల్ తల్లి

Author Icon By Sharanya
Updated: April 27, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ పై వచ్చిన ఆరోపణలతో షాజాదా బానో, అతని తల్లి, స్పందించారు. ఆమె మీడియా ద్వారా తన కొడుకు కోసం ఓ విజ్ఞప్తి చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన నరహంతకులలో తన కొడుకు ఉంటే అతడిని అదేచోట కాల్చి చంపేయాలని ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ తల్లి షాజాదా బానో అన్నారు. 

ఈ మహిళ శాంతియుత జీవితం కోసం ఆమె కొడుకును జారీ చేసిన విజ్ఞప్తి వ్యక్తిగత మరియు సామాజిక పరిస్థితులను ఆవిష్కరించిందని పలు వర్గాలు అభిప్రాయపడ్డాయి. షాజాదా, తన కొడుకు, ఆదిల్ హుస్సేన్ థోకర్, 2018లో పరీక్ష రాసివస్తానని వెళ్లిన ఆదిల్ ఇప్పటి వరకూ రాలేదని చెప్పారు. అప్పట్లో ఆదిల్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. ఉగ్రదాడి చేసిన వారిలో తన కొడుకు ఉండకపోవచ్చని అన్నారు. అధికారులు విడుదల చేసిన స్కెచ్‌లు తన కుమారుడి పోలికలతో సరిపోలడం లేదని పేర్కొన్నారు. ఆదిల్ శ్రద్ధగా చదువుకునేవాడని స్థానికులు గుర్తుచేసుకున్నారు.  

ఆదిల్ పై పోలీసు చర్యలు

ఉగ్రదాడి తర్వాత ఆదిల్ ను వెతుక్కుంటూ భద్రతా బలగాలు తన ఇంటికి రావడం, సోదాలు జరిపి ఇంటిని కూల్చేయడంపై షాజాదా స్పందించారు. ఈ దాడి తర్వాత, ఆదిల్ హుస్సేన్ తల్లి షాజాదా బానో, అతని అదుపులోకి తీసుకోవడానికి, అతడిని లొంగిపో అని చెప్పారు. మనము ప్రశాంతంగా బతుకుదాం.  అంటూ మీడియా ద్వారా కొడుకుకు విజ్ఞప్తి చేశారు.  2018లో ఆదిల్ పాకిస్థాన్‌కు వెళ్లాడని, స్టడీ వీసాపై అక్కడికి వెళ్లి ఉగ్రవాదులతో కలిశాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2024లో నియంత్రణ రేఖ ద్వారా తిరిగి భారత్‌లోకి ప్రవేశించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆదిల్ తండ్రి వలీమ్ మొహమ్మద్ థోకర్, సోదరులు జాహిర్, అర్ష్‌లామ్, కజిన్‌లు జులంకర్, సజ్జాద్‌లను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తన భర్త, కుమారులు నిర్బంధంలో ఉన్నారని, ఇల్లు కూలిపోయిందని, ఇప్పుడు తన పరిస్థితి ఏమిటని షాజాదా బానో విలపించారు.

Read also: Pakistan Minister : అణ్వాయుధాలతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ మంత్రి

#AdilHussain #AdilMotherStatement #JammuKashmir #PahalgamAttack #PahalgamIncident Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.