हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Raja Raghuvanshi: మధ్యప్రదేశ్‌ దంపతుల కేసులో హత్య వాస్తవమే..భర్త మృతదేహం లభ్యం

Shobha Rani
Raja Raghuvanshi: మధ్యప్రదేశ్‌ దంపతుల కేసులో హత్య వాస్తవమే..భర్త మృతదేహం లభ్యం

మేఘాలయ పర్యటనకు వెళ్లిన మధ్యప్రదేశ్‌(Madya pradesh)కు చెందిన నవ దంపతులు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. హనీమూన్ కోసం వచ్చిన ఈ జంట అదృశ్యం కాగా, 11 రోజుల తర్వాత భర్త దారుణ హత్యకు గురైనట్టు తేలింది. ఆయన మృతదేహాన్ని పోలీసులు లోతైన లోయ నుంచి స్వాధీనం చేసుకున్నారు. భార్య ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ(Raja Raghuvanshi), ఆయన భార్య సోనమ్ తమ హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చారు. మే 23వ తేదీ నుంచి వీరు కనిపించకుండా పోయారు. అంతకు ముందు రోజు అంటే మే 22న ఈ జంట నోంగ్రియాట్‌కు చేరుకుని, షిపారా హోమ్‌స్టే నుంచి మే 23న చెక్ అవుట్ చేసినట్టు చివరిగా గుర్తించారు. వారు అద్దెకు తీసుకున్న స్కూటీని వారు అదృశ్యమైన మరుసటి రోజు సోహ్రారిమ్‌లో గుర్తించారు. గాలింపు చర్యల అనంతరం సోమవారం రియాత్ అర్లియాంగ్‌లోని వైసాడాంగ్ పార్కింగ్ లాట్ సమీపంలోని లోతైన లోయలో డ్రోన్ సహాయంతో రాజా రఘువంశీ (Raja Raghuvanshi) మృతదేహాన్ని గుర్తించారు. ఆయనను కొడవలి (స్థానికంగా ‘దావ్’ అంటారు)తో నరికి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలం సమీపంలో రాజా మొబైల్ ఫోన్‌తో పాటు హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు.”ఇది కచ్చితంగా హత్యేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాధితుడిని హత్య చేశారు” అని తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సయీమ్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం మేఘాలయ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

Raja Raghuvanshi: మధ్యప్రదేశ్‌ దంపతుల కేసులో హత్య వాస్తవమే..భర్త మృతదేహం లభ్యం
Raja Raghuvanshi: మధ్యప్రదేశ్‌ దంపతుల కేసులో హత్య వాస్తవమే..భర్త మృతదేహం లభ్యం

భారీ గాలింపు చర్యలు – మల్టీ ఏజెన్సీ సహకారం
అయితే, రాజా భార్య సోనమ్ రఘువంశీ (Raja Raghuvanshi) ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. “సోనమ్ రఘువంశీ ఇంకా దొరకలేదు. రేపు కూడా అదే ప్రాంతంలో, సమీప ప్రదేశాల్లో గాలింపు కొనసాగిస్తాం. మృతదేహం దొరికిన లోయ దాదాపు ఒకటి రెండు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం సోనమ్‌ను కనుగొనడమే మా ప్రథమ కర్తవ్యం” అని ఎస్పీ వివరించారు. ఈ గాలింపు చర్యల్లో పోలీసులతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ప్రత్యేక కార్యకలాపాల బృందం (ఎస్‌వోటీ) కూడా పాల్గొంటున్నాయి. తూర్పు ఖాసీ హిల్స్ ప్రాంతంలో భద్రతపై తీవ్ర ఆందోళన. పర్యాటకుల పట్ల నేరచర్యలు పెరుగుతుండటంపై ప్రభుత్వానికి సవాళ్లుగా మారాయి.

Read Also: Iran: ఇరాన్‌లో కిడ్నాప్ అయిన భారతీయుల ఆచూకీ లభ్యం: భారత ఎంబసీ వెల్లడి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870