हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

India: పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలపై మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు

Vanipushpa
India: పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలపై మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు

భారత్‌ (India)తో స్నేహంగా ఉంటూనే, మరోవైపు పాకిస్థాన్‌(Pakistan)తో అమెరికా (america)సత్సంబంధాలు నెరపడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే అమెరికా వల్ల భారతదేశానికి ఎలా మేలు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తప్పుబడుతూ ఆయన శనివారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

India: పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలపై మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు
India: పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలపై మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు

భారత్-అమెరికా బంధాన్ని గొప్పగా ప్రచారం
ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన
ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ, “హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి భారీ కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వం భారత్-అమెరికా బంధాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ నేటి వాస్తవ పరిస్థితి చూస్తే, అమెరికా పాకిస్థాన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఒకవైపు మనతో మంచి మిత్రులమని చెప్పుకుంటూనే, మరోవైపు పాకిస్థాన్‌తో కరచాలనం చేస్తోంది. ఈ ద్వంద్వ వైఖరి మనకు ఎలా లాభం చేకూరుస్తుంది?” అని నిలదీశారు. అమెరికా తీరును విమర్శిస్తూ, “భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన అమెరికా, మన దేశంలోనే ప్రపంచంలో అత్యధిక టారిఫ్‌లు ఉన్నాయని ఆరోపిస్తోంది. మరోవైపు, భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో తానే మధ్యవర్తిత్వం చేశానని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ వాదనను పాకిస్థాన్ అంగీకరిస్తుంటే, ఎలాంటి మధ్యవర్తిత్వం లేదని భారత్ చెబుతోంది. దీనివల్ల పాకిస్థాన్‌కే ప్రయోజనం కలుగుతోంది, మనకు శిక్ష పడుతోంది” అని అయ్యర్ విశ్లేషించారు.
ఆ ధైర్యం నరేంద్ర మోదీ లేదు
ట్రంప్ అబద్ధాలను ఖండించే ధైర్యం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేదని ఆయన ఆరోపించారు. “మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా నిజం మాట్లాడే సాహసం ఈ ప్రభుత్వానికి లేదు. స్వతంత్ర దేశంగా ప్రపంచానికి మనల్ని మనం చాటుకోవాలి కానీ, ఎవరో ఒకరి స్నేహం కోసం పాకులాడటం సరైన విదేశాంగ విధానం కాదు” అని అయ్యర్ హితవు పలికారు .

మణిశంకర్ అయ్యర్ అర్హత ఏమిటి?
ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు, తరువాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ హాల్‌లో ఆర్థిక శాస్త్రంలో ట్రిపోస్‌లో రెండేళ్ల బి.ఎ. పూర్తి చేశాడు.
https://vaartha.com/pinarayi-vijayan-kerala-cm-furious-over-national-award-for-the-kerala-story/national/524918/

Read hindi news: hindi.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

📢 For Advertisement Booking: 98481 12870