📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: May 15, 2025 • 5:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల ఉద్రిక్తతల అనంతరం కాల్పుల విరమణకు ఎవరు ప్రాధేయపడ్డారన్న విషయంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్(JaiSankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)గా ఒక సైనిక చర్య అని, కాల్పుల విరమణకు ఎవరు పాకులాడారో సుస్పష్టమని పేర్కొన్నారు.
పాకిస్థాన్ మిలిటరీపై దాడి చేయలేదు
ఈ రోజు ఆయన మాట్లాడుతూ, “కాల్పుల విరమణకు ఎవరు బతిమాలుకున్నారో స్పష్టంగా తెలుస్తోంది” అని అన్నారు. తాము పాకిస్థాన్ మిలిటరీపై దాడి చేయలేదని, కాబట్టి ఆ ఘర్షణలో పాకిస్థాన్ సైన్యానికి జోక్యం చేసుకోకుండా తటస్థంగా ఉండే వెసులుబాటు కలిగిందని జైశంకర్ వివరించారు. “మేము పాకిస్థాన్ సైన్యంపై దాడి చేయడం లేదు. కాబట్టి, పాక్ సైన్యానికి ఆ ఘర్షణ నుంచి వైదొలగి, జోక్యం చేసుకోకుండా ఉండే అవకాశం ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

పరోక్షమైన సందేశం
ఘర్షణ సమయంలో భారత్ కలిగించిన నష్టం, పాకిస్థాన్ కలిగించిన నష్టం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “మనం ఎంత నష్టం చేశామో, వారు (పాకిస్థాన్) ఎంత తక్కువ నష్టం చేశారో ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి” అని జైశంకర్ తెలిపారు. ఈ వ్యాఖ్యల ద్వారా, ఆనాటి ఘర్షణల్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిందని, తదనంతర పరిణామాల నేపథ్యంలో పాకిస్థానే కాల్పుల విరమణకు పరిగెత్తుకు వచ్చిందని ఆయన పరోక్షంగా చెప్పారు.

Read Also: Donald Trump : అమెరికా సుంకాల పై భారత్ ఆఫర్ ఇచ్చిందన్న ట్రంప్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Jaishankar's key comments on Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.