📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Accidental Attack: సొంత పౌరులపై ఇజ్రాయెల్ బాంబు దాడి

Author Icon By Vanipushpa
Updated: April 16, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజా స్ట్రిప్ లోని హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హమాస్ ను తుడిచిపెట్టడమే తమ లక్ష్యమని, అప్పటి వరకు గాజాపై దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం గాజా స్ట్రిప్ పై దాడికి బయలుదేరిన ఓ ఫైటర్ జెట్ పొరపాటున ఇజ్రాయెల్ భూభాగంపైనే బాంబు జారవిడిచింది. సదరన్ గాజా సరిహద్దుకు రెండు మైళ్ల ఇవతల నిర్ యిత్ఝాక్ అనే ప్రాంతంలో క్షిపణి దాడి జరిగింది.

ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు
అయితే, ఈ క్షిపణి మైదాన ప్రాంతంలో పడటంతో ప్రాణనష్టం తప్పిందని, పౌరులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. టెక్నికల్ మాల్ ఫంక్షన్ వల్లే ఈ పొరపాటు చోటుచేసుకుందని వివరణ ఇచ్చింది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. నిర్ యిత్ఝాక్ ప్రాంతంలో సుమారు 550 మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రధాని నెతన్యాహు నార్తరన్ గాజాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ పొరపాటు జరగడం గమనార్హం. ఈ దాడి టెక్నికల్ మాల్ ఫంక్షన్ వల్ల జరిగిందని ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, నిర్ యిత్ఝాక్ గ్రామంలో సుమారు 550 మంది ప్రజలు నివసిస్తున్నారు. జనాభా ఎక్కువగా పౌరులే ఉండే ప్రాంతం కావడం వల్ల ఈ ప్రమాదం మారిపోయిన బాంబు ఏరియాలో పడటం గమనార్హం.

లోతైన దర్యాప్తు చేస్తాం
ఈ పొరపాటు నెతన్యాహు నార్తరన్ గాజాలో పర్యటిస్తున్న సమయంలో జరగడం, ఘటనకు మరింత ప్రాధాన్యం కల్పించింది. IDF ఈ ఘటనపై తదుపరి లోతైన దర్యాప్తు జరుపుతామని తెలివాస్తవ పరిస్థితి –
ఇటువంటి పొరపాట్లు యుద్ధ పరిస్థితుల్లో పౌరుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

Read Also: Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లో కంపించిన భూమి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Israel bombing its own citizens Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.