📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan Army: పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ నేరుగా భాగస్వామిగా మారిందా?

Author Icon By Vanipushpa
Updated: April 29, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉగ్రవాదుల్లో పాక్ సైనికుడు హషిమ్ మూసా గుర్తింపు
పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ పాత్ర ఉందనేందుకు మరొక ఆధారం లభించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడి దర్యాఫ్తులో భాగంగా అధికారులు కశ్మీర్ లో వందలాదిమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసాకు పాక్ సైన్యంతో సంబంధం ఉందని తేలింది. హషిమ్ మూసా పాక్‌ పారా కమాండో అని, లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. తమ అదుపులో ఉన్న 15 మంది ఉగ్రవాద ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లు మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారని అధికారులు వెల్లడించారు. మూసాతో పాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు జునైద్‌ భట్‌, అర్బాజ్‌ మిర్‌ కూడా పాక్‌లో శిక్షణ పొందినట్లు గుర్తించామన్నారు.

కోవర్ట్ ఆపరేషన్లకు ప్రత్యేక శిక్షణ
హషిమ్ మూసా, పాక్‌ స్పెషల్‌ సర్వీస్ గ్రూప్‌ నుంచి లష్కరే తోయిబాలోకి సహాయకుడిగా చేరినట్టు సమాచారం. అత్యాధునిక ఆయుధాల వినియోగం, దాడుల ప్రణాళికల్లో నిపుణత కలిగిన శిక్షణ పొందినట్లు నిర్ధారణ.
మిగతా ఉగ్రవాదులపై వివరాలు
దాడిలో పాల్గొన్న జునైద్‌ భట్‌, అర్బాజ్‌ మిర్‌ కూడా పాక్‌లో శిక్షణ పొందినవారని గుర్తింపు.
ఈ ముగ్గురిలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు సైనిక వర్గాల సమాచారం.
ఉగ్రవాదం – పాకిస్థాన్ సైన్యం లింక్‌కు మునుపెన్నడూ లేనింత నిదర్శనం.
అంతర్జాతీయ మద్దతు కోరే దిశగా భారత్
ఈ సమాచారం ఆధారంగా పాకిస్థాన్‌ను “ఉగ్రవాద సహాయక దేశంగా” గుర్తించాలన్న భారత్‌ యత్నాలకు ఊతమిచ్చే అవకాశముంది. ఐరాస భద్రతా మండలి, ఇతర అంతర్జాతీయ సంస్థల ముందు భారత దౌత్యవాదం మరింత తీవ్రతరం కానుంది.

Read Also: Spain France Portugal: యూరప్‌లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ..స్తంభించిన జనజీవనం

#telugu News Ap News in Telugu become a direct partner Breaking News in Telugu Google News in Telugu Has Pakistan in the Pahalgam attack? Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.