हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Crime: పాకిస్థాన్ లో ప్రేమజంటను కాల్చిచంపిన గుంపు

Ramya
Crime: పాకిస్థాన్ లో ప్రేమజంటను కాల్చిచంపిన గుంపు

Crime: ఇటీవల కాలంలో పరువుహత్యల సంఖ్య పెరిగిపోతున్నాయి. కడప (Kadapa) జిల్లాలోని గండికోటలో తమకు నచ్చని అబ్బాయిని ప్రేమించిందని యువత సొంత అన్నయ్యలు హతమార్చారు. ఈ ఉదంతాన్ని ‘పరువుహత్య’గా పోలీసులు తేల్చారు. ఇలాంటి ఘనటే ఒకటి పాకిస్థాన్లో కూడా జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బానో బీబీ, ఇహ్సానుల్లా జంటను (Bano Bibi and Ihsanullah couple) కొంతమంది గ్రైపుగా జీపుల్లో తీసుకువచ్చి మరీ గన్స్ తో కాల్చి చంపేశారు. నిర్జన ఎడారి ప్రదేశంలో జరిగిన ఈ హత్యకు సంబంధించిన వీడిని సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాకిస్థాన్లో జరిగిన పరువు హత్య అని తెలుస్తోంది. జూన్లో ఈ హత్య జరిగిందని అక్కడివవారు చెబుతున్నారు.

పరువు హత్యల పైన పాకిస్థాన్‌కి కలకలం – ప్రేమించారనే నేరానికి బానో బీబీ, ఇహ్సనుల్లా దారుణ హత్య

Crime: ఈ ఘటన తర్వాత దారుణానికి ఒడిగట్టిన 13 మందిని బలూచ్ పోలీసులు అరెస్టు చేసినట్లు (Arrested by the police) తెలుస్తోంది. వీరిలో అక్కడ ఒక గిరిజన తెగకు చెందిన అధిపతి సర్దార్ షెర్బాజ్ సతర్జాయ్ కూడా ఒకరు. పాక్లో ఆందోళన కలిగిస్తోన్న పరువుహత్యలు బానోబాబీ ఆమె ప్రియుడు ఇహ్సనుల్లాల హత్య పరువు హత్య అని చెబుతున్నారు. పాష్టో గిరిజన వంశానికి చెందిన బానో బీబీ జిర్గా వర్గానికి చెందిన ఇహ్సా నుల్లాలు ప్రేమించుకున్నారు. ఇది ఆమె అన్నతోపాటు ఎవరికీ నచ్చలేదు. అందుకే వారు సతక్జాయ్ ఆమోదంతో ప్రేమికులను ఇద్దరినీ ఒకేసారి చంపేశారు. చనిపోయినప్పుడు బబానూ బీబీ చేతిలో ఖురాన్ పట్టుకుని ఉంది, మీరు నన్ను కాల్చడం తప్ప ఏమీ చేయలేరని.. నాతో ఏడడుగులు నడవండి.. ఆ తర్వాత మీరు నన్ను కాల్చి చంపొచ్చని బానూ బీబీ చివరి మాటలు మాట్లాడినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.

https://twitter.com/PoliticalKalam/status/1947382803697701111?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1947382803697701111%7Ctwgr%5E57d38e4c6ca1b4003e7d417d4c5946c6f52c353d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Frtvlive.com%2Finternational%2Fpak-womans-dishonour-killing-clip-leads-to-arrests-9525921

బానో బీబీ హత్యపై పాక్‌లో అలజడి

బానో బీబీ హత్య తర్వాత దీనికి సంబంధించిన వీడియో పాకిస్థాన్లో వైరల్ అయింది. దీంతో అక్కడంతా ఆగ్రహావేశాలు చెలరేగాయి. దీంతో అక్కడంతా ఆగ్రహావేశాలు చెలరేగాయి. దీంతో బలూచ్ పోలీసులు వెంటనే గిరిజన నాయకుడు సతక్జామ్తో సహా 13మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదం, కరువు, సంప్రదాయ ముసుగులో అమానవీయతలు పాకిస్థాన్లో ఉగ్రవాదం వేళ్లూనికునిపోయింది. అనేక ఉగ్రవాద సంస్థలకు పాక్ ప్రభుత్వం మద్దతునిస్తున్నది. ఈ ఉగ్రవాద సంస్థలే దేశ ఆర్థికవనరులకు తీవ్రవిఘాతం కలిగిస్తున్నాయి. ప్రపంచదేశాల సాయం అందకుండా చేస్తున్నాయి. తద్వారా పాకిస్థాన్లో ఒకవైపు కరవు, అధిక ధరలతో సామాన్యప్రజల జీవనవిధానం దయనీయంగా ఉంది. వీటికితోడు ఇలాంటి పరువుహత్యల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. పాక్ మానవ హక్కుల కమిషన్ 2024లో అక్కడ 405 పరువు హత్యలు జరిగాయని చెబుతోంది. ఇందులో ఎక్కువగా మహిళలు 335 మంది ఉండగా.. 119 మంది పురుషులు ఉన్నారు. ఈ పరువు హత్యలు ఎక్కువగా బెలూచిస్తాన్, పంజాబ్లోలో జరుగుతున్నాయి. బంధువులే వీటిని ఎక్కువగా చేస్తున్నారని అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Donald Trump: భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మిస్సైళ్ల భయం.. బుర్జ్ ఖలీఫా ఖాళీ

మిస్సైళ్ల భయం.. బుర్జ్ ఖలీఫా ఖాళీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం : గల్ఫ్ ఉన్న తెలుగువాళ్లు జాగ్రత్త!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం : గల్ఫ్ ఉన్న తెలుగువాళ్లు జాగ్రత్త!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

📢 For Advertisement Booking: 98481 12870