हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Biryani Trend: తెల్లవారుజామున బిర్యానీ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమా?

Pooja
Biryani Trend: తెల్లవారుజామున బిర్యానీ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమా?

తెల్లవారుజామున 4–5 గంటలకు బిర్యానీ లేదా ఇతర భారీ ఆహారం తినడం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ట్రెండ్(Biryani Trend) అయింది. ఖాళీ కడుపుతో ఇలాంటి భోజనం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ (Digestion) మందగిస్తుంది. పేగుల పని తగ్గిపోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, యాసిడిటీ సమస్యలు ఏర్పడుతాయి.

Read Also:Health Tips: ప్రతి రోజూ సపోటా తినడం ఎందుకు అవసరం?

Biryani Trend

జీవక్రియ, బరువు, నిద్రపై ప్రభావం

రాత్రి ఆలస్యంగా తినడం జీవక్రియను నెమ్మదిగా చేస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. అలాగే నిద్రలేమి, అలసట, శరీరంలో ఆందోళన పెరగడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. నిపుణులు, రాత్రి భోజనాన్ని తక్కువగా, తేలికపాటి గా చేసుకోవాలని సూచిస్తున్నారు.

రాత్రిపూట ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో భోజనం చేయడం గుండె రుగ్మతలకు, రక్తపోటు పెరుగుదలకు, మధుమేహం సమస్యలకు దారితీస్తుంది. దీన్ని తక్కువ చేయడానికి, రాత్రి 8–9 గంటలకు భోజనం పూర్తి చేయడం, భోజనం(Biryani Trend) తేలికపాటి గా ఉండేలా చూసుకోవడం మంచిది.

ఆరోగ్యపరమైన మార్గాలు

  1. రాత్రిపూట ఆలస్యంగా బిర్యానీ, ఫ్రైడ్ ఫుడ్స్ వంటివి తగ్గించండి.
  2. సూప్, సలాడ్, వేయించని పప్పులు వంటి తేలికపాటి భోజనం తీసుకోవడం మంచిది.
  3. నిద్రకు 2–3 గంటల ముందు భోజనం ముగించాలి.
  4. రోజంతా తక్కువగా, ఎక్కువ సార్లు తినడం జీవక్రియను మెరుగుపరుస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870