हिन्दी | Epaper
జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

FPI: జూన్‌లో రూ.14,590 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు

Shobha Rani
FPI: జూన్‌లో రూ.14,590 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు

జూన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో రూ.14,590 కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి (FPI) పెట్టారు. వరసగా మూడో నెలా నికర పెట్టుబడులు పెట్టడం విశేషం. ఇందుకు అంతర్జాతీయ ద్రవ్యలభ్యత పరిస్థితులు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు మెరుగుపడడం, ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించడం దోహదం చేశాయి.
వరుసగా మూడో నెల పెరుగుతున్న నికర పెట్టుబడి
ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో(ఎఫ్‌పీఐ) (FPI) నికర విక్రయదారులుగా మారడం గమనార్హం. ఈ నెల మొదటి వారంలో రూ.1,421 కోట్లను విక్రయించారు. 2025లో ఇప్పటిదాకా రూ.79,322 కోట్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. జులై 9తో అమెరికా టారిఫ్‌ (tariff)గడువు, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి కారణంగా ఇక ముందు ఎఫ్‌పీఐ (FPI)ల నుంచి ఇదే ధోరణి కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

FPI: జూన్‌లో రూ.14,590 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు
FPI: జూన్‌లో రూ.14,590 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు

ఎఫ్‌పీఐ పెట్టుబడులకు దోహదమైన అంశాలు
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుదల, అంతర్జాతీయ ద్రవ్యలభ్యత మెరుగుదల, భౌగోళిక రాజకీయాలలో స్థిరత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక వడ్డీ రేట్లను తగ్గించడం.
జూలైలో ఎఫ్‌పీఐలు విక్రయదారులుగా మారారు
జూన్‌లో భారీగా పెట్టుబడి చేసిన ఎఫ్‌పీఐలు జూలై మొదటి వారంలో రూ.1,421 కోట్లు విక్రయించగా, 2025 మొత్తంగా ఇప్పటివరకు రూ.79,322 కోట్లు ఉపసంహరించారు. జూలై 9తో వచ్చే అమెరికా టారిఫ్ గడువు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఉన్న అనిశ్చితి. ఈ కారణాలతో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడి ప్రవాహం పరిమితంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Stock Market: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870