AP : షిరిడీలో సాయినాథుని దర్శించిన నారా లోకేష్ దంపతులు

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

సోమవారం ఉదయం షిరిడీ శ్రీ సాయినాధుని సన్నిధిలో కాకడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి(AP) నారా లోకేష్ దంపతులు . ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు లోకేష్ దంపతులకు స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. కాకడ హారతి(AP) అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

AP
AP: Nara Lokesh and his wife visited Shirdi and had darshan of Sai Baba.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.