న్యూ ఢిల్లీలో మంగళవారం తీవ్ర మైన చలిగాలులు, వాయు కాలుష్యం నేపథ్యంలో వెచ్చని బట్టలు ధరించిన మహిళలు, ప్రజలు
వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాస్కులను పంపిణీ చేస్తున్న బిజెపి ఎంపి మనోజ్ తివారీ, పార్టీ నాయకులు కుల్జీత్ చాహల్ తదితరులు
DMRC 4వ దశ విస్తరణ లో భాగంగా మంగళవారం న్యూఢిల్లీలోని ముకుంద్ పూర్ డిపో చేరుకున్న ఆరు కోచ్లతో కూడిన మొదటి రైలు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని శక్తి స్థల్లో మంగళవారం నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులోని తన చిత్రం పటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులోని తన చిత్రం పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులోని తన చిత్రం పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
కాన్పూర్లోని సిసామావు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సామాగ్రితో సిద్ధమవుతున్న పోలింగ్ అధికారులు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముంబయిలో మంగళవారం ఎన్నికల సామాగ్రితో సిద్ధమవుతున్న పోలింగ్ అధికారులు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం మంగళవారం రాంచీలో పోలింగ్ సామాగ్రితో సిద్ధమవుతున్న అధికారులు
ముంబయిలోని మలాద్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో 27 ఏళ్ల యువకుడు ఆకాష్ మైనే జుగుప్సకరంగా ప్రాణాలు కోల్పోయాడు. అక్టోబర్ 12, శనివారం జరిగిన ఈ సంఘటన దిండోషిలో Read more
1992లో రామ జన్మభూమి వద్ద బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత, తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా వ్యవహరించారు. ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ Read more
చెన్నై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అస్వస్థతకు గురయ్యారు. ఎసిడిటీ కారణంగా ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ Read more