ఆదివారం మీడియాతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
బంగ్లాదేశ్లో చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆదివారం బెంగళూరులో ఆందో్ళన చేస్తున్న ఇస్కాన్ సభ్యులు, భక్తులు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని ఆదివారం సందర్శించిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా.
కేరళలోని వాయనాడ్ జిల్లా మనంతవాడిలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపి ప్రియాంక గాంధీ.
ఆదివారం దట్టమైన పొగమంచు కుమ్ముకున్న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంతం
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో భారీగా మొహరించిన భద్రతా సిబ్బంది
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లోని షాహీ జామా మసీదును ఆదివారం సందర్శించిన అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ అరోరా, రిటైర్డ్ IAS అధికారి అమిత్ మోహన్ ప్రసాద్, రిటైర్డ్ IPS అధికారి అరవింద్ కుమార్ జైన్లతో కూడిన ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లోని షాహీ జామా మసీదును ఆదివారం సందర్శించిన అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ అరోరా, రిటైర్డ్ IAS అధికారి అమిత్ మోహన్ ప్రసాద్, రిటైర్డ్ IPS అధికారి అరవింద్ కుమార్ జైన్లతో కూడిన ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్
గుంటూరు : భారతీయ ఆభరణాల పరిశ్రమలో సుప్రసిద్ధమైన హరి కృష్ణ గ్రూప్ యొక్క ప్రముఖ బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ , సత్తెనపల్లిలోని Read more
ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మూగజీవాలు, పక్షులపై తనకున్న ప్రేమాభిమానాలను మరోసారి చాటుకున్నారు. జామ్నగర్ నుంచి ద్వారకాకు పాదయాత్ర చేస్తున్న Read more
డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే "H-1B వీసాలో నేను నమ్మకంగా ఉన్నాను" అని ప్రకటించారు. అయితే, వాస్తవానికి, ట్రంప్ ఈ వీసా ప్రోగ్రామ్ను చాలా తక్కువగా ఉపయోగించినట్లు కనిపిస్తోంది. Read more
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రొయ్యల పెంపకంలో 73% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. రొయ్యల పెంపకంలో అత్యధిక నష్టాలు కలిగిస్తున్న E.H.P ఒక పరాన్నజీవి. మనదేశంలో రొయ్యలసాగు Read more