हिन्दी | Epaper
అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Hospital Staff :ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం

Sudha
Hospital Staff :ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం

రాజస్థాన్‌ (Rajasthan)లో అమానుష ఘటన వెలుగు చూసింది. ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ (ESIC Medical College)లోని ఐసీయూ వార్డు (ICU Ward)లో చికిత్స పొందుతున్న 32 ఏళ్ల మహిళపై నర్సింగ్‌ సిబ్బంది (Hospital Staff) అత్యాచారానికి పాల్పడ్డాడు.

Hospital Staff :ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Hospital Staff :ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం


రాజస్థాన్‌లోని ESIC మెడికల్ కాలేజీలో వెలుగు చూసిన అమానుష ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సంబంధించి పొందిన వివరాల ప్రకారం, 32 ఏళ్ల మహిళ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతుండగా, హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఒక నర్సింగ్ సిబ్బంది అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

ఎఫ్‌ఐఆర్‌
పోలీసులు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ వివరాల ప్రకారం.. 32 ఏళ్ల మహిళ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతోంది. ఆమె కుటుంబ సభ్యులు వార్డు బయట వేచి ఉన్నారు. ఆ సమయంలో అక్కడి నర్సింగ్‌ స్టాఫ్‌ ఒకరు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె పడుకున్న మంచం చుట్టూ కర్టెన్స్‌ వేసి.. ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు స్పృహలోకి వచ్చాక ఈ దారుణాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో వారు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. ఆ ఆరోపణలు వారు ఖండించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అల్వార్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ మహవీర్‌ సింగ్‌ తెలిపారు.
ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఉద్యోగస్తులపై నియమాలు కఠినంగా అమలు చేయాలని, మహిళల భద్రతకు సమగ్ర పరిష్కారాలు తగినప్పుడు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

Read Also: Vaishnav: టన్నెల్ T50 గుండా వందేభారత్ ప్రయాణం.. అశ్విని వైష్ణవ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్య రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం.. (ఇదిగో వీడియో)

భార్య రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం.. (ఇదిగో వీడియో)

వైన్ షాపులో అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం

వైన్ షాపులో అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం

డబ్బులు ఇవ్వలేదని మద్యం షాపుకు నిప్పు..

డబ్బులు ఇవ్వలేదని మద్యం షాపుకు నిప్పు..

కుత్బుల్లాపూర్ లో బయటపడ్డ నకిలీ మందుల కలకలం

కుత్బుల్లాపూర్ లో బయటపడ్డ నకిలీ మందుల కలకలం

కల్యాణదుర్గంలో ఘోర ఆటో ప్రమాదం.. కూలీలకు తీవ్ర గాయాలు

కల్యాణదుర్గంలో ఘోర ఆటో ప్రమాదం.. కూలీలకు తీవ్ర గాయాలు

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి జిల్లాలో కోడి పందాలు, జూదంపై సంపూర్ణ నిషేధం

తిరుపతి జిల్లాలో కోడి పందాలు, జూదంపై సంపూర్ణ నిషేధం

సైబర్ ముఠాకు చిక్కిన 22 మంది యువతను రక్షించిన సిఐడి

సైబర్ ముఠాకు చిక్కిన 22 మంది యువతను రక్షించిన సిఐడి

మాజీ సిఎం స్వర్గీయ రోశయ్య సతీమణి శివలక్ష్మి కన్నుమూత

మాజీ సిఎం స్వర్గీయ రోశయ్య సతీమణి శివలక్ష్మి కన్నుమూత

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

📢 For Advertisement Booking: 98481 12870