హైదరాబాద్ (HYD Crime) శివారులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా పోచారం సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డుపై నుంచి కింద పడిపోవడంతో నవీన్ (30), మౌనిక (36) అక్కడికక్కడే మృతి చెందారు. సుశ్రుతకు తీవ్ర గాయాలవగా, హరిప్రసాద్, అగస్త్య, అమృతలకు కూడా గాయాలయ్యాయి. వీరంతా జూ పార్కు నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Anju Krishna: డ్రగ్స్ కేసులో నటి అరెస్ట్?

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: