love marriage tragedy : పుత్తూరు విషాదం, ప్రేమ వివాహం చివరికి ఏం చేసింది?

love marriage tragedy : తిరుపతి జిల్లా పుత్తూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భర్త నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను ఉరివేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం పుత్తూరులోని కృష్ణానగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పద్మ (28) అనే మహిళ తన కుమార్తెలు తేజ శ్రీ (6), లాస్య … Continue reading love marriage tragedy : పుత్తూరు విషాదం, ప్రేమ వివాహం చివరికి ఏం చేసింది?