TTE: పల్నాడు జిల్లాలో రైళ్లలో తిరుగుతున్న నకిలీ TTE పట్టివేత

Read Time:  1 min
పల్నాడు జిల్లాలో రైళ్లలో తిరుగుతున్న నకిలీ TTE పట్టివేత
పల్నాడు జిల్లాలో రైళ్లలో తిరుగుతున్న నకిలీ TTE పట్టివేత
FONT SIZE
GET APP

మచిలీపట్నం(Machilipatnam) నుండి ధర్మవరం(Dharmavaram) వెళుతున్న ఎస్ప్రెస్ రైల్లో(Express General) జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహిస్తున్న నకిలీ టీటీఈ అదే రైల్లో తనికీలు నిర్వహిస్తున్న గుంటూరుకి చెందిన అసలు టిటీఈ జాన్ వెస్లీకి తారసపడ్డ నకిలీ టీటీఈగా గుర్తింపు కార్డు చూపాలని నకిలీ టీటీఈని ప్రశ్నించిన జాన్ వెస్లీ విధుల్లో ఉన్న జాన్ వెస్లీతో వాదనకు దిగిన నకిలీ టీటీఈ రైలు నరసరావుపేటకి రాగానే దూకి పరారైయ్యేందుకు ప్రయత్నం, నరసరావుపేటలో నకిలీ టీటీఈని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

TTE: పల్నాడు జిల్లాలో రైళ్లలో తిరుగుతున్న నకిలీ TTE పట్టివేత
TTE: పల్నాడు జిల్లాలో రైళ్లలో తిరుగుతున్న నకిలీ TTE పట్టివేత

రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నకిలీ టీటీఈ

ప్రస్తుతం నరసరావుపేట రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నకిలీ టీటీఈ కొన్ని రోజులుగా టీటీఈగా చెలామణి అవుతూ రైళ్లలో తిరుగుతున్న నిందితుడు. అవినాష్ కృష్ణ గుప్తా అనే వ్యక్తి నకిలీ టీటీఈగా అవతారం ఎత్తాడని నిర్దారణకు వచ్చిన రైల్వే పోలీసులు. అవినాష్ కృష్ణ గుప్తా గతంలో బిలాస్ పూర్ పరిధిలో రైల్వే గార్డుగా పనిచేసి ప్రమాదం బారిన పడటంతో ఉద్యోగం నుండి రిటైర్డ్ అయ్యాడని గుర్తింపు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Telangana: తొక్కిసలాట జరగకుండా తెలంగాణ పోలీసుల వినూత్న ఆలోచన

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.