📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Chennai: ఏసీ కోసం వేధింపులు.. పెళ్లైన నాలుగో రోజే నవ వధువు ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: July 2, 2025 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కళ్యాణ బంధం నిండు జీవితానికి మొదలు కావలసినప్పుడు ఓ యువతి జీవితం ముగిసింది. ఇది చెన్నై సమీపం తిరువళ్లూర్ జిల్లాలోని పొన్నేరి వద్ద చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన. వివాహం అయిన నాలుగు రోజులకే ఓ నవ వధువు తన జీవితాన్ని కోల్పోయింది. కారణం కేవలం ఒక ఏసీ (ఎయిర్ కండీషనర్) కావాలన్న భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.పూర్తివివరాలు, తిరువళ్లూర్‌ (Tiruvallur) జిల్లా పొన్నేరి సమీపం ముస్లిం నగర్‌ ఏరికరై ప్రాంతానికి చెందిన లోకేశ్వరి (22) బీఏ పూర్తిచేసింది. ఆమెకు పొన్నేరి సమీపం కాట్టావూరు ప్రాంతానికి చెందిన పన్నీర్‌ (30)తో గత నెల 27వ తేది వివాహం జరిగింది. వివాహం అనంతరం లోకేశ్వరి (LokeshWari) సోమవారం భర్తతో కలసి పుట్టింటికి వచ్చింది.

తలుపు నెట్టుకుంటూ లోనికి వెళ్లిన

రాత్రి భోజనాలు చేసి అనంతరం అందరూ నిద్రపోతున్న సమయంలో లోకేశ్వరి బాత్రూమ్‌కు వెళ్లింది. చాలాసేపటి వరకు ఆమె బయటకు రాకపోవడంతో తండ్రి గజేంద్రన్‌ బాత్రూమ్‌ తలుపు తట్టినా ఎలాంటి శబ్దం రాలేదు. తలుపు నెట్టుకుంటూ లోనికి వెళ్లిన గజేంద్రన్‌, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కుమార్తెను చూసి బోరున విలపించాడు. ఈ వ్యవహారంపై మృతురాలి తండ్రి గజేంద్రన్‌ (Gajendran) పొన్నేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో తన కుమార్తెకు గత నెల 27వ తేది వివాహం జరుగగా, కట్నం కింద 4 సవర్ల నగలు, బైక్‌, రూ.1.50 లక్షల విలువైన గృహోపకరణాలు అందించామన్నారు.

Chennai: ఏసీ కోసం వేధింపులు.. పెళ్లైన నాలుగో రోజే నవ వధువు ఆత్మహత్య

ఈ విషయాన్ని ఇంటికొచ్చిన కుమార్తెతో

వివాహం జరిగిన రోజు నుంచి తమ కుమార్తెపై వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ముందు తెలిపిన విధంగా మిగిలిన సవర నగలు, ఏసీ, మరికొన్ని గృహోకరణాలు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారని, ఈ విషయాన్ని ఇంటికొచ్చిన కుమార్తెతో తనతో తెలిపి విలపించిందన్నారు. తన కుమార్తె ఆత్మహత్యకు పన్నీర్‌ (Paneer), అతని కుటుంబసభ్యులు కారణమని పిటిషన్‌లో తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, పన్నీర్‌, అతని కుటుంబసభ్యులను విచారిస్తున్నారు.
Read Also: US: జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో ‘పదివేల’ వీడియోల గుట్టురట్టు?

#ACDemand #DomesticViolenceAwareness #DowryHarassment #GenderJustice #JusticeForLokeshwari #MarriageHarassment #MentalAbuse #NewlywedSuicide #Ponneri #StopDowrySystem #TamilNaduNews #Tiruvallur #TragicIncident #WomensRights #WomensSafety** Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Here are English hashtags with relevant keywords separated by commas based on your content: **#DomesticAbuse Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.