📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

ట్రక్కును ఢీకొట్టిన కారు.. 8మంది దుర్మరణం

Author Icon By Vanipushpa
Updated: March 10, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరో 13మంది గాయపడ్డారు. ఈ సోమవారం తెల్లవారుజామున అతి వేగంగా వెళ్తున్న కారు, ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిద్ధి-బహ్రీ రోడ్డులోని ఉపని గ్రామం సమీపంలోని పెట్రోల్ పంపు సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాత్రి సమయమైనందున, దృశ్యమానం తక్కువగా ఉండడం ఒక కారణం కావొచ్చు వేగంతో పాటు, రోడ్డు పరిస్థితులు కూడా ప్రమాదానికి దోహదం చేసాయని అనుమానాలు ఉన్నాయి.


13 మంది గాయపడ్డారు
కాగా ఈ ప్రమాదంపై డీఎస్పీ గాయత్రి తివారీ మాట్లాడుతూ.. నిన్న రాత్రి సిద్ధిలో కారు ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఉట్ని పెట్రోల్ పంప్ సమీపంలో బల్కర్, కారు మధ్య జరిగిన ప్రమాదం గురించి మాకు సమాచారం అందిందని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పరిస్థితి భయానకంగా ఉందని చెప్పారు. సంఘటనా స్థలం పూర్తిగా రక్తసిక్తంగా మారింది. దాదాపు 13 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది మరణించారని వివరించారు.. బల్కర్ సిద్ధి నుండి బహ్రీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన 13 మందిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు సిద్ధి డీఎస్పీ గాయత్రి తివారీ సంఘటనపై విచారణ చేపట్టారు.

#telugu News 8 killed Ap News in Telugu Breaking News in Telugu Car hits truck Google News in Telugu Latest News in Telugu Madhya Pradesh Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.