हिन्दी | Epaper
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

సినిమా తీయనున్న అమ్మడు సమంత

Divya Vani M
సినిమా తీయనున్న అమ్మడు సమంత

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె గురించి వినిపిస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సరికొత్త హాట్ టాపిక్ అయింది. మరి ఆ వార్త ఏమిటో తెలుసుకుందాం.టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ అభిమానుల మధ్య ఒక స్పెషల్ ప్లేస్ కలిగిఉంది. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో సమంతకు వరసగా ఆఫర్లు రావడంతో, ప్రతీ సినిమాని ఎక్కడా మిస్ చేసుకోకుండా చేసింది.

సినిమా తీయనున్న అమ్మడు సమంత.
సినిమా తీయనున్న అమ్మడు సమంత.

ఆ ఫలితంగా ఆమె చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ విజయాల వల్ల సమంత టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.అయినా, కెరీర్ మేలు చేసే సమయంలో, సమంత నాగచైతన్యతో వివాహం, తరువాత విడాకులు, మయోసైటిస్ వ్యాధి వంటి ఎన్నో వ్యక్తిగత సమస్యలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ సమయంలో ఆమె మానసికంగా చాలా కష్టాలు ఎదుర్కొంది.తర్వాత, ఆరోగ్య పరిస్థితి మెరుగైన తర్వాత, సమంత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. “ఖుషి”, “హలో బన్నీ” వంటి సినిమాలతో అభిమానులను మరోసారి ఆకట్టుకుంది.

ఇప్పటివరకు మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమంత, ఇప్పుడు “మా ఇంటి బంగారం” సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది.ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, సమంత సినిమాల్లోకి తిరిగి రాబోతున్నది ఈ సింగర్ చిన్మయ్ భర్త రాహుల్ రవీంద్రన్ కారణం. ఆమె ఫ్రెండ్ అయిన రాహుల్ వల్లే సమంత సినిమాలకు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు.ఈ విషయాన్ని సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో తానే చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి.సమంత మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మరో హీరోయిన్‌తో కలిసి సినిమాలో నటిస్తోంది. ప్రముఖ హీరోయిన్ నిర్మిస్తున్న సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు వైరల్ అవుతుంది. సమంత, నేను కలిసి పనిచేయబోతున్నాం. ఆ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. అందులో సమంత మెయిన్ లీడ్ చేస్తుంది. నేను నిర్మాతగా వ్యవహరిస్తాను. అంటూ ప్రముఖ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870