हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Chandrababu : డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు: ఏఐతో ముందడుగు

Divya Vani M
Chandrababu : డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు: ఏఐతో ముందడుగు

ఆంధ్రప్రదేశ్ పాలనలో నూతన టెక్నాలజీల వినియోగానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’ అనే అంశంపై సచివాలయంలో ఓ ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం పాల్గొని మార్గనిర్దేశనం చేశారు.ఈ వర్క్‌షాప్‌లో ముఖ్యంగా ఏఐ, డేటా డ్రివెన్ పాలన, కొత్త టెక్నాలజీల వినియోగంపై చర్చ సాగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు టెక్నాలజీతో ప్రజా సేవల్లో ఎలా మార్పు తీసుకురావచ్చో నిపుణులు వివరించారు. ఈ సమావేశానికి సీఎస్, డీజీపీతో పాటు కేంద్ర ఐటీ శాఖ మాజీ కార్యదర్శి చంద్రశేఖర్, వాద్వాని సెంటర్ సీఈవో ప్రకాశ్ కుమార్, డబ్ల్యూజీడీటీ డీన్ కమల్ దాస్ లాంటి పలువురు నిపుణులు హాజరయ్యారు.వర్క్‌షాప్‌లో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న టెక్ పద్ధతులపై కూడా విశ్లేషణ జరిగింది. ఏ విభాగంలో ఏ టెక్నాలజీ ఫలితాలివ్వగలదన్న దానిపై వివరణాత్మకంగా చర్చ జరిగింది.

Chandrababu డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు ఏఐతో ముందడుగు
Chandrababu డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు ఏఐతో ముందడుగు

ముఖ్యంగా ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, చాట్‌జీపీటీ,వంటివి పాలనలో ఎలా ఉపయోగపడతాయన్నదానిపై ప్రత్యేక ఈ వర్క్‌షాప్‌ను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజున అన్ని శాఖల కార్యదర్శులు పాల్గొంటుండగా, రెండోరోజు విభాగాధిపతులు హాజరవుతారు. వ్యవసాయం, వైద్య, విద్య, పట్టణాభివృద్ధి రంగాల్లో టెక్నాలజీ ప్రయోగాలపై కూడా విశ్లేషణ ఉంది. వినూత్నంగా పనిచేసే టెక్నాలజీ పైలట్ ప్రాజెక్టులు ఎలా అమలు చేయాలన్నదానిపై ముఖ్య దిశానిర్దేశం జరిగింది.చంద్రబాబు మాట్లాడుతూ, “పౌర సేవల్లో వేగం, పారదర్శకత పెరగాలంటే టెక్నాలజీ తప్పనిసరి. ప్రతి ఫలితం గణాంకాల ఆధారంగా ఉండాలి. ఇది ఉత్తమ పాలనకు కీలకం” అని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమర్థవంతమైన పాలనకు బలమైన పునాది వంటివి.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉంది. ఈ వర్క్‌షాప్ ద్వారా ఆ దిశగా మరో ముందడుగు పడింది. పాలనలో ఏఐకి పెద్ద పీఠవేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలతో మరింత సమీపానికి వస్తుందని స్పష్టమవుతోంది.

Read Also : Tirupati Police : తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా వ్యవస్థ పటిష్టం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

📢 For Advertisement Booking: 98481 12870