हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Chandrababu : డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు: ఏఐతో ముందడుగు

Divya Vani M
Chandrababu : డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు: ఏఐతో ముందడుగు

ఆంధ్రప్రదేశ్ పాలనలో నూతన టెక్నాలజీల వినియోగానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’ అనే అంశంపై సచివాలయంలో ఓ ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం పాల్గొని మార్గనిర్దేశనం చేశారు.ఈ వర్క్‌షాప్‌లో ముఖ్యంగా ఏఐ, డేటా డ్రివెన్ పాలన, కొత్త టెక్నాలజీల వినియోగంపై చర్చ సాగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు టెక్నాలజీతో ప్రజా సేవల్లో ఎలా మార్పు తీసుకురావచ్చో నిపుణులు వివరించారు. ఈ సమావేశానికి సీఎస్, డీజీపీతో పాటు కేంద్ర ఐటీ శాఖ మాజీ కార్యదర్శి చంద్రశేఖర్, వాద్వాని సెంటర్ సీఈవో ప్రకాశ్ కుమార్, డబ్ల్యూజీడీటీ డీన్ కమల్ దాస్ లాంటి పలువురు నిపుణులు హాజరయ్యారు.వర్క్‌షాప్‌లో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న టెక్ పద్ధతులపై కూడా విశ్లేషణ జరిగింది. ఏ విభాగంలో ఏ టెక్నాలజీ ఫలితాలివ్వగలదన్న దానిపై వివరణాత్మకంగా చర్చ జరిగింది.

Chandrababu డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు ఏఐతో ముందడుగు
Chandrababu డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు ఏఐతో ముందడుగు

ముఖ్యంగా ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, చాట్‌జీపీటీ,వంటివి పాలనలో ఎలా ఉపయోగపడతాయన్నదానిపై ప్రత్యేక ఈ వర్క్‌షాప్‌ను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజున అన్ని శాఖల కార్యదర్శులు పాల్గొంటుండగా, రెండోరోజు విభాగాధిపతులు హాజరవుతారు. వ్యవసాయం, వైద్య, విద్య, పట్టణాభివృద్ధి రంగాల్లో టెక్నాలజీ ప్రయోగాలపై కూడా విశ్లేషణ ఉంది. వినూత్నంగా పనిచేసే టెక్నాలజీ పైలట్ ప్రాజెక్టులు ఎలా అమలు చేయాలన్నదానిపై ముఖ్య దిశానిర్దేశం జరిగింది.చంద్రబాబు మాట్లాడుతూ, “పౌర సేవల్లో వేగం, పారదర్శకత పెరగాలంటే టెక్నాలజీ తప్పనిసరి. ప్రతి ఫలితం గణాంకాల ఆధారంగా ఉండాలి. ఇది ఉత్తమ పాలనకు కీలకం” అని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమర్థవంతమైన పాలనకు బలమైన పునాది వంటివి.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉంది. ఈ వర్క్‌షాప్ ద్వారా ఆ దిశగా మరో ముందడుగు పడింది. పాలనలో ఏఐకి పెద్ద పీఠవేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలతో మరింత సమీపానికి వస్తుందని స్పష్టమవుతోంది.

Read Also : Tirupati Police : తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా వ్యవస్థ పటిష్టం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870