📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

ఈనెల 15 నుంచి యుపిఐ కొత్త రూల్స్

Author Icon By Vanipushpa
Updated: February 13, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ పేమెంట్లు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. అందులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అధికంగా ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో దాదాపు అందరూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ మోసాలూ పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్లకు మరింత భద్రత కల్పించేలా ముందడుగు వేసింది. కొత్త రూల్స్ ఫిబ్రవరి 15, 2025 నుంచే అమలులోకి రానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఆటోమేటెడ్ సిస్టమ్‌

ట్రాన్సాక్షన్ క్రెడిట్ కన్ఫర్మేషన్ (TCC) లేదా రిటర్న్ రిక్వెస్ట్ ద్వారా ఛార్జ్ బ్యాక్ అప్రూవల్, రిజెక్షన్ల నిర్వహణకు ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఎన్‌పీసీఐ అమలు చేయనుంది. ఛార్జ్ బ్యాక్ అనేది వివాదాలు, మోసాలు, లేదా సాంకేతిక లోపం కారణంగా పూర్తయిన యూపీఐ లావాదేవీని తిరిగి మార్చడం. ఆటోమేషన్ బల్క్ అప్‌లోడ్ మెథడ్ ద్వారా ప్రాసెస్ చేసిన లావాదేవీలకు మాత్రమే వర్తించనుంది. తదుపరి సెటిల్ ‌మెంట్ సైకిల్‌లో పూర్తవుతుంది. అయితే, ఫ్రంట్ ఎండ్ యూడీఐఆర్ ఇంటర్‌ఫేస్ ద్వారా మాన్యువల్ ఇనిషియేట్ చేసిన ఛార్జ్ బ్యాక్‌లకు వర్తించదని ఎన్‌పీసీఐ తెలిపింది.

బ్యాంకులు ఛార్జ్ బ్యాంక్ వెంటనే లేవనెత్తేందుకు (T+0) అవకాశం ఉండడంతో సమస్య తలెత్తుతున్నట్లు ఎన్‌పీసీఐ గుర్తించింది. అదే రోజున డిస్‌ప్యూట్ అరైజ్ అవుతోంది. అయితే, దీంతో బెనిఫిషియరీ బ్యాంకులు ఛార్జ్ బ్యాక్ స్వీకరించే బ్యాంకులు కొన్ని పనులు చేయడానికి తగిన సమయం ఉండడం లేదు. దీంతో ట్రాన్సాక్షన్లను అంతర్గతంగా పునరుద్ధరించలేకపోవడం, రిటర్నులను ప్రాసెస్ చేయలేకపోవడం జరుగుతోంది. ఛార్జ్ బ్యాంక్ వ్యాలిడ్, అవాయిడ్ చేయాలా వద్దా వెరిఫై చేయలేకపోతున్నారు. ఛార్జ్ బ్యాంక్ ఇప్పటికే అరైజ్, సిస్టమ్ క్లోజ్ చేశాక బెనిఫిషరీ బ్యాంక్ రిటర్న్ రిక్వెస్ట్ చేస్తోంది. దీంతో ఆటోమేటెడ్ సిస్టమ్ రిటర్న్ తిరస్కరిస్తోంది. ఛార్జ్ బ్యాక్ ఇప్పటికే యాక్సెప్ట్ అయినట్లు భావిస్తోంది. సకాలంలో స్పందించకపోతే ఆటో క్లోజ్ అవుతోంది.

2025, ఫిబ్రవరి 15 నుంచి కొత్త ప్రక్రియ

ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆటోమేటెడ్ సిస్టమ్ తీసుకొస్తోంది. రెండు అంశాల ఆధారంగా ఛార్జ్ బ్యాంక్‌లను అంగీకరించాలా లేదా తిరస్కరించాలని నిర్ణయిస్తుంది. ట్రాన్సాక్షన్ క్రెడిట్ కన్ఫర్మేషన్ ఫండ్స్ సరిగ్గా ట్రాన్స్‌ఫర్ అయ్యాయో లేదా వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత సెటిల్మెంట్ సైకిల్లో బెనిఫిషియరీ బ్యాంక్ చేసిన రిటర్నులు రిక్వెస్ట్ తీసుకోనుంది. కొత్త ప్రక్రియ 2025, ఫిబ్రవరి 15 నుంచి యూఆర్ఎస్‌సీ వ్యవస్థను అమలులోకి తీసుకొస్తోంది. అన్ని బ్యాంకులు తప్పనిసరిగా సవరణలను సమీక్షించాల్సి ఉంటుంది.

#telugu News 15th of this month Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news UPI new rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.