📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Stock Market: ఈరోజు కూడా నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు

Author Icon By Vanipushpa
Updated: May 28, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు ఈరోజు కూడా నష్టాల బాటలోనే నడిచాయి. అంతర్జాతీయ(International) మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నప్పటికీ, దేశీయంగా బ్లాక్ డీల్స్ మరియు ప్రైమరీ మార్కెట్లో పెరిగిన కార్యకలాపాల కారణంగా నిధులు తరలిపోవడంతో సూచీలు పతనమయ్యాయి. రోజంతా కొంతమేర ఒడిడుడుకులకు లోనైన మార్కెట్లు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు(Shares) అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Stock Market: ఈరోజు కూడా నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ 239 పాయింట్ల నష్టం
సెన్సెక్స్ 239 పాయింట్ల నష్టంతో 81,312 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 73 పాయింట్లు కోల్పోయి 24,752 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.37 వద్ద ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లలో
సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లలో ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.61 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3,317 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Read Also: Manipur: కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధం: బీజేపీ నేత

#telugu News Ap News in Telugu Breaking News in Telugu continue to fall today Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Stock markets Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.