हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Sudha Murthy: ‘సితారే జమీన్ పర్’ సినిమాపై సుధా మూర్తి ప్ర‌శంస‌లు

Anusha
Sudha Murthy: ‘సితారే జమీన్ పర్’ సినిమాపై సుధా మూర్తి ప్ర‌శంస‌లు

బాలీవుడ్ న‌టుడు ఆమీర్ ఖాన్ న‌టించిన ‘సితారే జమీన్ పర్’ సినిమాపై ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ప్రముఖ రచయిత్రి, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సుధా మూర్తి(Sudha Murthy) ప్ర‌శంస‌లు కురిపించింది.ఈ చిత్రం తన ఆలోచనలను మార్చేసిందని, ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఆమె చెప్పుకోచ్చింది.బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న‌ తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్‌’ (Sitaare Zameen Par). ‘సబ్‌ కా అప్న నార్మల్‌’ అనేది ఉపశీర్షిక. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న‌ ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటిస్తున్నారు.

ప్ర‌త్యేక ప్రీమియ‌ర్‌

ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖ‌ల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల కోసం ప్ర‌త్యేక ప్రీమియ‌ర్‌(Special premiere)ను ప్రద‌ర్శించారు మేక‌ర్స్.ఈ ప్రీమియ‌ర్‌లో ప్రముఖ రచయిత్రి, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సుధా మూర్తి కూడా పాల్గోంది. అయితే ఈ సినిమా చూసిన అనంత‌రం సుధా మూర్తి భావోద్వేగానికి గురైంది.

ఒక అనుభవం

సాధారణంగా సామాజిక అంశాలపై తన రచనలతో, పర్యటనలతో ప్రజలకు అద్భుతమైన సందేశాలు ఇచ్చే సుధా మూర్తి — ఈసారి సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.ఈ సినిమా చూసిన తర్వాత సుధా మూర్తి తన అనుభవాలను పంచుకుంటూ, “ఈ సినిమా చూశాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అనుభవం. మానసిక వికలాంగులుగా బాధ‌ప‌డుతున్న పిల్లలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, వారికి ఎలా మద్దతు ఇవ్వాలి అనే దానిపై ఈ చిత్రం అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది” అని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read Also: Deepika Padukone: తండ్రి ప్రోత్సహంతో.. బ్యాడ్మింటన్ స్కూల్‌ ప్రారంభించిన దీపికా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం..

మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం..

వారం రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తాం

వారం రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తాం

దక్షిణాది నుంచి ఉత్తరాదికి కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

దక్షిణాది నుంచి ఉత్తరాదికి కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

అయ్యో.. గుండెపోటుతో అనంత లోకాలకు వెళ్లిన చిన్నారి!

అయ్యో.. గుండెపోటుతో అనంత లోకాలకు వెళ్లిన చిన్నారి!

హింసాత్మక నేరాలతో భారతదేశానికి సంబంధం లేదు: కెనడా

హింసాత్మక నేరాలతో భారతదేశానికి సంబంధం లేదు: కెనడా

ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఆరు దేశాల కూటమిపై పాకిస్థాన్ అభ్యంతరం

ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఆరు దేశాల కూటమిపై పాకిస్థాన్ అభ్యంతరం

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం

మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

మోదీ ‘ఒక స్నేహితుడి కంటే ఎక్కువ’: నెతన్యాహు

మోదీ ‘ఒక స్నేహితుడి కంటే ఎక్కువ’: నెతన్యాహు

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో.. రష్యాతో స్నేహానికి భారత్‌కు లైన్ క్లియర్

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో.. రష్యాతో స్నేహానికి భారత్‌కు లైన్ క్లియర్

బీజాపూర్‎లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

బీజాపూర్‎లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్

శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్

📢 For Advertisement Booking: 98481 12870