हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Sai Pallavi: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా సాయిపల్లవి.!

Anusha
Sai Pallavi: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా సాయిపల్లవి.!

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నటి సాయి పల్లవి ఇప్పుడు సోషల్ మీడియాను కూడా శాసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సాదారణమైన నటన, సహజమైన అందం,తన అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సాయి పల్లవి తాజాగా భారతదేశంలోనే టాప్ మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా నిలిచినట్లు సమాచారం. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వంటి లెజెండ్స్‌ను కూడా వెనక్కి నెట్టడం విశేషంగా మారింది.

సోషల్ మీడియా

ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లలో సాయి పల్లవి గురించి తెలుసుకోవడానికి 25 శాతం మంది నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు ఎలాంటి నటీమణి సాధించని ఘనత కావడం గమనార్హం. సాధారణంగా సినీ నటులు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం తన సహజత్వంతోనే అభిమానులను ఆకర్షిస్తున్నారు. అందుకే అభిమానులు ఆమెను “నేచురల్ బ్యూటీ” గా అభివర్ణిస్తుంటారు.సాయి పల్లవికి ఉన్న ఆదరణను మరోసారి రుజువుచేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ఘనంగా పోస్టులు పెడుతున్నారు. “ఇది ఒక్క సాయి పల్లవికే సాధ్యమైంది. ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోని స్థానం ఇది” అంటూ ఆమె అభిమానులు మురిసిపోతున్నారు.హీరో తలపథి విజయ్ 20 శాతం ఫాన్స్ ను ప్రభావితం చేస్తుండగా, ధోని 17 శాతం మందిని ప్రభావితం చేస్తున్నట్లు చెబుతున్నారు.మిగిలిన ప్రముఖులు కలిపి మొత్తం 5 శాతం వరకు మాత్రమే ప్రభావం చూపుతున్నారట.

 Sai Pallavi: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా సాయిపల్లవి.!

బాక్సాఫీస్

ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి . మొదటి చిత్రంతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. దీంతో తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలను మించి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుండగా,రాముడిగా రణబీర్ కపూర్ కనిపించనున్నారు. మూడు భాగాలుగా రానున్న ఈ సినిమా కోసం సాయి పల్లవి రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

Read Also: Prabhas: జాట్ మూవీ టీమ్‌ని కలిసిన ప్రభాస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870