हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఇకపై జనసేన రిజిస్టర్డ్ పార్టీ కాదు…గుర్తింపు పొందిన పార్టీ

Sudheer
ఇకపై జనసేన రిజిస్టర్డ్ పార్టీ కాదు…గుర్తింపు పొందిన పార్టీ

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపు లభించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు లేఖ పంపిస్తూ, జనసేనకు గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇంతకుముందు రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన, ఇప్పుడు గుర్తింపు పొందిన పార్టీగా మారింది. పార్టీకి గుర్తింపు రావడంతో గాజు గ్లాస్ గుర్తు ఇకపై జనసేనకే ప్రత్యేకమవుతుంది. ఈ గుర్తును మరే ఇతర రాజకీయ పార్టీకి కేటాయించరని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జనసేన అభిమానులు, నాయకులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఇది జనసేన పార్టీకి కీలకమైన మైలురాయిగా భావిస్తున్నారు.

జనసేన పార్టీ 2014లో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యింది. స్థాపించినప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం, సామాజిక సమస్యలపై పోరాడటంలో ముందంజలో ఉంది. ఈ పరిణామంతో జనసేనకు ఎన్నికల ప్రాథమిక హక్కులు మరింత బలపడతాయని భావిస్తున్నారు. గుర్తింపు పొందిన పార్టీగా మారడం ద్వారా జనసేనకు వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ గుర్తింపు ఇతర రాజకీయ పార్టీలతో పోటీ చేయడంలో నైతిక బలం కలిగిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి మరింత ప్రాచుర్యం పెరిగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870